Just In
- 38 min ago రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- 1 hr ago 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- 15 hrs ago రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- 17 hrs ago 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
Don't Miss
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Movies ఆరియానా గ్లోరీ ఆత్మహత్యాయత్నం.. ఆ ప్రాబ్లమ్స్ వల్లే అంటూ రాసి మరీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆపిల్కు అమెరికా సెగ తగిలింది
ఆపిల్ ఎఫ్ బిఐ అధికారులకు సహకరించకపోవడంపై అమెరికాలో అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దిగ్గజ ఆపిల్ కంపెనీపై విరుచుకుపడ్డారు. కంపెనీ ఉత్పత్తులన్నింటీని బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. కనీసం అలాంటి సమాచారం ఇచ్చేవరకు యాపిల్ సంస్థ ఉత్పత్తులకు దూరంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు.
ప్రస్తుతం రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న ట్రంప్ సౌత్ కరోలినాలోని పాలేస్ ఐలాండ్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నవంబర్ 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.
కాలిఫోర్నియాలో కాల్పుల ఘటన దర్యాప్తులో భాగంగా ఫరుఖ్ ఐఫోన్ ను అన్లాక్ చేసి.. అందులోని వివరాలు తెలుసుకునేందుకు వీలు కల్పించాలని యాపిల్ కంపెనీపై అమెరికా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది.
Read more: అమెరికా నుంచి హైదరాబాద్కు ఆపిల్ కంపెనీ
కాల్పులకు తెగబడిన ఘటనలో
గత సంవత్సరం క్యాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో లో సయీద్ రిజ్వాన్ ఫారుఖ్ అనే వ్యక్తి కాల్పులకు తెగబడిన ఘటనలో 14 మంది మృతిచెందారు.
మొబైల్ ఫోన్ ను అన్ లాక్ చేయాలని
అయితే, సయిద్ రిజ్వాన్ ఫారుఖ్ కు సంబంధించిన మొబైల్ ఫోన్ ను అన్ లాక్ చేయాలని.. తద్వారా అతని మొబైల్ లో ఉన్న సమాచారాన్ని తెలుసుకొని ఈ కేసుకు సహకరించాలని ఎఫ్ బీఐ ఆపిల్ సంస్థను కోరింది.
ఫోన్ను అన్లాక్ చేసి ఎఫ్బీఐ దర్యాప్తు అధికారులకు
ఫోన్ను అన్లాక్ చేసి ఎఫ్బీఐ దర్యాప్తు అధికారులకు సహకరించాలని అమెరికాలోని ఓ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆపిల్ సీఈఓ దీనిపై స్పందించారు.
యూఎస్ ప్రభుత్వం ఓ అసాధారణమైన పని చేసి
యూఎస్ ప్రభుత్వం ఓ అసాధారణమైన పని చేసి ఎఫ్బీఐకి సహకరించాలని కోరుతోంది. దీనివల్ల మా కస్టమర్ల భద్రత చిక్కుల్లో పడుతుంది. దీనిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తామ'ని చెప్పారు.
ఇది భద్రతకు సంబంధించిన విషయం అని
ఇది భద్రతకు సంబంధించిన విషయం అని, మొబైల్ ఫోన్ ను తాము అన్ లాక్ చేస్తే.. అది తమ వినియోగదారుల భద్రత చిక్కుల్లో పడుతుందని ఆ సంస్థ సిఈవో టిమ్ కుక్ పేర్కొన్నారు.
2014లో వచ్చిన ఆపిల్ మొబైల్ లో అడ్వాన్సు టెక్నాలజీ
అంతే కాకుండా 2014లో వచ్చిన ఆపిల్ మొబైల్ లో అడ్వాన్సు టెక్నాలజీ వాడామని, అందులో డిఫాల్ట్ ఆటో ఎన్ క్రిప్షన్ ఆన్ చేసి ఉంటే సమాచారాన్ని నేరుగా భద్రపరుచుకోవచ్చని.. భద్రపరుచుకున్న సమాచారం గురించి తెలుసుకోవాలి అనుకుంటే.. ఖచ్చితంగా కోడ్ తెలిసుండాలని ఆపిల్ సంస్థ చెప్తున్నది.
ఒకవేళ కోడ్ ను కనుక 10సార్లు తప్పుగా ఎంటర్ చేస్తే
ఒకవేళ కోడ్ ను కనుక 10సార్లు తప్పుగా ఎంటర్ చేస్తే.. సమాచారం మొత్తం డిలీట్ అవుతుందని.. ఇక దానిని తెరవడం తమ తెచ్నికల్ సిబ్బందికి కూడా సాధ్యం కాదని ఆపిల్ సంస్థ చెప్తున్నది.
ఫారుఖ్ ఫోన్ లో ఎన్నిసార్లు తప్పు కోడ్ ఎంట్రీ చేసినా
ఫారుఖ్ ఫోన్ లో ఎన్నిసార్లు తప్పు కోడ్ ఎంట్రీ చేసినా సమాచారం పోకుండా ఉండే విధంగా చేయాలని ఆపిల్ సంస్థను ఎఫ్ బీఐ కోరింది. ఇది అసాధారణమైన పని అని ఆపిల్ చెప్తున్నది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470