Just In
- 6 hrs ago Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- 7 hrs ago మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- 9 hrs ago Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- 11 hrs ago జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
Don't Miss
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Movies నీకెంత బలుపు? ఆర్కే నాయుడుపై సీనియర్ నటి సీరియస్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హానికర ఇమేజిలు వెంటనే తొలగించండి
ఇంటర్నెట్లో ప్రస్తుతం హాల్ చల్ చేస్తున్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్లలో ఇటీవల కాలంలో అసహ్యామైన ఇమేజిలు ఎక్కువగా కనిపిస్తుండడంతో, ఢిల్లీ హైకోర్టు కొత్తగా ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ఆర్కూట్ వెబ్ సైట్లలో ఉన్న అసహ్యాకరమైన ఇమేజిలను వెంటనే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ముఫ్లీ అజాజ్ అర్షద్ కుష్మి ఇటీవల ఢిల్లీ హైకోర్టులో తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇమేజిలు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్లలో సంచరిస్తున్నాయంటూ పిటిషన్ వేయడం జరిగింది.
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన ఢిల్లీ హైకోర్డు అడ్మస్ట్రేటివ్ సివిల్ జడ్జి ముఖేష్ కుమార్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్లలో అలాంటి ఇమేజిలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే తొలగించాల్సిందిగా కోరారు. అర్షద్ కుష్మి చూపించిన ఫోటోలు భారత దేశ కమ్యూనిటీని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని, కాబట్టి అటువంటి పోటోలను వెంటనే సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ నుండి వెంటనే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470