రేపు ఇంటర్నెట్ బంద్..!

హైదరాబాద్ : నెట్వర్క్ కంప్యూటర్లకు వైరస్ ముప్పు ఉధ్ళతమవుతున్న నేపధ్యంలో సమస్యను నివారించేందుకు గాను ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. 2007 నుంచి డొమైన్ నేమ్ సిస్టమ్ (డిఎన్ఎస్) చేంజర్ పేరుతో వైరస్ సాఫ్ట్వేర్ను ఇంటర్నెట్లోకి క్రిమినల్స్ అప్లోడ్ చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా వైరస్ సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయని సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. 2007 నుంచి ఎస్తోనియాకు చెందిన క్రిమినల్స్ ఈ వైరస్ను విస్తరించే పనిలో ఉన్నారని యుఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2011 నవంబర్లో గుర్తించింది.


Click it and Unblock the Notifications








