Just In
- 12 hrs ago రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- 13 hrs ago Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- 14 hrs ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- 15 hrs ago ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
Don't Miss
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఉచితంతో ఊడ్చుకుపోలేదు, తరాలు తిన్నా తరగని ఆస్తి, మళ్లీ వన్ అతనే
వరుసగా 10 సారి దేశంలో నెంబర్ వన్ స్థానం కైవసం చేసుకున్న జియో అధినేత ముఖేష్ అంబాని
ముఖేష్ అంబానీ.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. గ్యాస్ బిజినెస్ల నుంచి టెలికాం వ్యాపారాల వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన ఈ అధినేత కార్పొరేట్ ఇండస్ట్రీసి ఏలుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుసగా 10వ ఏడాది దేశంలో అత్యంత ధనికవంతుడుగా ముఖేష్ అంబానీనే మళ్లీ టాప్లో నిలిచారు. 2017 సంవత్సరానికిగానూ దేశంలో 100 మంది అత్యంత సంపన్నుల వార్షిక జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ఇందులో 38 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేశ్ అంబానీ భారత్ జాబితాలో టాప్లో ఉన్నారు.
నాన్ స్టాప్గా 5 గంటలు, మిస్టరీగా మారిన జియో వాయిస్ కాల్స్ !
రూ. 2,47,541 కోట్లకు పైగా సంపదతో..
38 బిలియన్ డాలర్ల సంపదతో అంటే దాదాపు రూ. 2,47,541 కోట్లకు పైగా సంపదతో ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో ముఖేష్ తన స్థానాన్ని నిలుపుకున్నారు. ఈ ఏడాది ఆయన తన నికర సంపదను 15.3 బిలియన్ డాలర్లను పెంచుకున్నారు.
రెండవస్థానంలో విప్రో ఛైర్మెన్ అజిమ్ ప్రేమ్జీ
ఇక రెండవస్థానంలో విప్రో ఛైర్మెన్ అజిమ్ ప్రేమ్జీ నిలిచారు. 19 బిలియన్ డాలర్లతో ప్రేమ్ జి దేశంలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తన ఆస్తిలో చాలా భాగాన్ని ధానదర్మాలకే ఈ టెక్ కోటీశ్వరుడు వినియోగిస్తున్నారు.
దానధర్మాల్లో దేశంలో నెంబర్ వన్
ఏప్రిల్ 2013 నుంచి అక్టోబర్ 2014 వరకు కేవలం ఒకటిన్నర ఏడాదిలోనే తన వ్యక్తిగత సంపద నుంచి రూ. 12,316 కోట్ల నిధులను దానధర్మాల కోసం వెచ్చించి దేశంలో నెంబర్ వన్ స్థానాన్ని ఈ దాన కర్ణుడు దక్కించుకున్నారు. చైనాకు చెందిన 'ద హరూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్' చేసిన రీసెర్చ్ ఈ విషయాన్ని తెలిపింది.
ఎయిర్టెల్ అధినేత మాత్రం..
జియోకి గట్టి పోటీనిస్తున్న ఎయిర్టెల్ అధినేత మాత్రం టెక్ బిలియనీర్ల జాబితాలో 13వ స్థానంలో కొనసాగుతున్నారు. సునీల్ మిట్టల్ సంపద విలువ 8.3 బిలియన్ డాలర్లు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470