Home
News

ఇంటర్నెట్ సర్వీస్‌లను ప్రారంభించిన ఇండియన్ రైల్వేస్!

రైలు ప్రయాణాలను మరింత సౌకర్యవంతం చేస్తూ ఇండియన్ రైల్వే శాఖ వై-ఫై ఆధారిత ఇంటర్నెట్ సేవలను మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభించింది. తొలిగా ఈ సదుపాయాన్ని న్యూఢిల్లీ - హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ (12302) అందుకుంది. మరో 50 రైళ్లలో ఈ తరహా ఇంటర్నెట్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

ఈ ఉచిత ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా రైలు ప్యాసెంజర్లు ప్రయాణంలోనూ నెట్ బ్రౌజింగ్ నిర్వహించుకోవచ్చు. ఈమెయిల్ యాక్సిస్, యూట్యూబ్, ఆన్‌లైన్ గేమింగ్ వంటి వెబ్ ఆధారిత కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు.

Free Wi-Fi Internet services in Trains

ఇంటర్నెట్ డౌన్‌లోడ్ బ్యాండ్ విడ్త్ 4 ఎంబీపీఎస్ గాను, అప్‌లోడ్ బ్యాండ్ విడ్త్ 512కెబీపీఎస్‌గాను ఉంటుంది. రైల్వే శాఖా మంత్రి పవన్ కుమార్ బన్సాల్ ఈ సర్వీస్‌లను ప్రారంభించారు.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X