ఇంటర్నెట్ సర్వీస్లను ప్రారంభించిన ఇండియన్ రైల్వేస్!
రైలు ప్రయాణాలను మరింత సౌకర్యవంతం చేస్తూ ఇండియన్ రైల్వే శాఖ వై-ఫై ఆధారిత ఇంటర్నెట్ సేవలను మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభించింది. తొలిగా ఈ సదుపాయాన్ని న్యూఢిల్లీ - హౌరా రాజధాని ఎక్స్ప్రెస్ (12302) అందుకుంది. మరో 50 రైళ్లలో ఈ తరహా ఇంటర్నెట్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
ఈ ఉచిత ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా రైలు ప్యాసెంజర్లు ప్రయాణంలోనూ నెట్ బ్రౌజింగ్ నిర్వహించుకోవచ్చు. ఈమెయిల్ యాక్సిస్, యూట్యూబ్, ఆన్లైన్ గేమింగ్ వంటి వెబ్ ఆధారిత కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు.

ఇంటర్నెట్ డౌన్లోడ్ బ్యాండ్ విడ్త్ 4 ఎంబీపీఎస్ గాను, అప్లోడ్ బ్యాండ్ విడ్త్ 512కెబీపీఎస్గాను ఉంటుంది. రైల్వే శాఖా మంత్రి పవన్ కుమార్ బన్సాల్ ఈ సర్వీస్లను ప్రారంభించారు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed
Story first
published: Tuesday, April 2, 2013, 17:43 [IST]
Other articles published on Apr 2, 2013


Click it and Unblock the Notifications