క్రిస్మస్ క్రైస్తవులకు చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగను భారత దేశంలోనే కాక ప్రపంచంలోని అన్ని దేశాలలోను జరుపుకుంటారు. ఇది యేసుక్రీస్తు పుట్టిన రోజు పండుగ. ప్రతి సంవత్సరం డిసెంబరు 25వ తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. సెర్చ్ ఇంజన్ దిగ్గజం గుగూల్ ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని గత కొన్ని సంవత్సరాలుగా తన హోమ్ పేజీని క్రిస్మస్ శోభతో అలంకరిస్తోంది. ఈ సందర్భంగా పోస్ట్ చేస్తున్న ‘డూడుల్స్’ క్రిస్మస్ వేడుకల పట్ల గూగుల్ చూపుతున్న మక్కువకు అద్దంపడుతున్నాయి. నేడు క్రిస్మస్ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా గూగుల్ పోస్ట్ చేసిన ప్రత్యేక క్రిస్మస్ డూడుల్స్ను ఫోటో శీర్షిక రూపంలో మీకందిస్తున్నాం.......