Just In
- 14 min ago 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీ వివో స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభం.. ఈ కార్డులపై రూ.2000 తగ్గింపు..!
- 2 hrs ago ఈ Motorola ఫోన్ పై భారీ తగ్గింపు ఆఫర్! Flipkart డిస్కౌంట్ సేల్ వివరాలు
- 18 hrs ago Samsung కొత్త టాబ్లెట్ లాంచ్ అయింది! స్పెసిఫికేషన్ల వివరాలు
- 19 hrs ago 11 అంగుళాల డిస్ప్లే, 7040mAh బ్యాటరీతో Lenovo ట్యాబ్.. స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలు..!
Don't Miss
- Finance Adani News: రేసుగుర్రం లా దూసుకుపోతున్న అదానీ పవర్ స్టాక్.. ఎందుకంటే..?
- News భానుడి భగభగ.. తెలంగాణాలోని ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్; వాతావరణశాఖ కీలక అప్డేట్!!
- Sports హార్దిక్ కాళ్లు మొక్కిన అభిమాని..ముంబై కెప్టెన్ హ్యాపీ Video
- Automobiles అమెరికాలో నౌక ఢీకొట్టడంతో కుప్పకూలిన వంతెన.. షిప్లో 22 మంది భారతీయులే.. నదిలో పడిన కార్లు
- Lifestyle రోజూ 10 మిరియాలు + ఒక గ్లాసు నీరు చేసే మ్యాజిక్ చూడండి! బీపీ, మలబద్ధకంతో పాటు మరెన్నో వ్యాధులకు ఇదే ఔషధం.
- Movies Razakar Closing Collections 45 కోట్ల బడ్జెట్.. డిజాస్టర్ కా బాప్.. ఎన్ని కోట్ల నష్టమంటే?
- Travel నేటి నుంచే సింహాచలంలో మహాయజ్ఞం ప్రారంభం..
5జీ దెబ్బ..ఇకపై పెరగనున్న ఇంటర్నెట్ వేగం
మీరు ఇంటర్నెట్ వేగం స్లోగా ఉందని బాధపడుతున్నారా.. ఫైళ్లు ఓపెన్ కాలేదని దిగులు చెందుతున్నారా..అయితే ఇకపై మీరు అటువంటి బాధలు పడాల్సిన అవసరం లేదు.
మీరు ఇంటర్నెట్ వేగం స్లోగా ఉందని బాధపడుతున్నారా.. ఫైళ్లు ఓపెన్ కాలేదని దిగులు చెందుతున్నారా..అయితే ఇకపై మీరు అటువంటి బాధలు పడాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఇంటర్నెట్ స్పీడ్ నాలుగింతలు పెరగనుంది. ఇప్పటి దాకా కనీస ఇంటర్నెట్ వేగం 512 కేబీపీఎస్ ఉండగా.. దాన్ని 2 ఎంబీపీఎస్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై కనీస ఇంటర్నెట్ వేగం సెకనుకు 2 మెగాబైట్లుగా ఉండనుందని టెలికం శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్ వెల్లడించారు.
ఫోన్ల పేలుడుతో శాంసంగ్ కుదేల్, మళ్లీ ఇంకోటి..
ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో..
ఇంటర్నెట్ వేగం చాలా తక్కువగా ఉంటోందని గ్రామీణ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని ఆమె తెలిపారు.
5జీ తరం రానున్న నేపథ్యంలో ..
3జీ, 4జీ తరాలు పోయి 5జీ తరం రానుందని, ఈ నేపథ్యంలో కనీస వేగం మరింతగా పెరగాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మౌలిక వసతుల కొరత దృష్ట్యా 2 ఎంబీపీఎస్ వరకూ మాత్రమే వేగం పెంచలగమని భావిస్తున్నట్టు ఆమె అన్నారు.
డిజిటల్ ఎకానమీగా భారత ఆర్థిక వ్యవస్థ
భారత ఆర్థిక వ్యవస్థ డిజిటల్ ఎకానమీగా మారుతోందని, దీనికి వేగవంతమైన ఇంటర్నెట్ తప్పనిసరిని తెలిపారు. వైర్ లెన్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ పై కన్సల్టేషన్ పేపర్ ను ఇటీవల ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేసిన అరుణ, అన్ని వర్గాల అభిప్రాయాలను స్వీకరించిన తరువాత తుది నిర్ణయం వెలువడుతుందని తెలిపారు.
మొబైల్ ఇంటర్నెట్ వాడుతున్నవారు..
ప్రస్తుతం మొబైల్ ఇంటర్నెట్ వాడుతున్నవారు వీడియోలను డౌన్లోడ్ చేసే సమయంలో తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. 3జీ సబ్స్క్రైబర్లు తక్కువ డేటా స్పీడ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
4జీ రాకతో నెట్ స్పీడ్ పెరిగినా..
4జీ రాకతో నెట్ స్పీడ్ పెరిగినా ఇది ఇంకా పెరగాల్సి ఉంది. 2జీ, 3జీ స్పెక్ట్రమ్ తక్కువ స్థాయిలో అందుబాటులో ఉండటం కూడా ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ డేటా స్పీడ్ పెరిగితే యూజర్లకు చాలా ఉపయోకరంగా ఉంటుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470