Just In
- 16 min ago Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- 1 hr ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- 2 hrs ago ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- 3 hrs ago Samsung నుంచి 'Music Frame' స్పీకర్లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
Don't Miss
- News స్కాట్లాండ్లో ట్రెక్కింగ్ కోసం వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
స్మార్ట్ఫోన్ విడిభాగాలపై 10 శాతం దిగుమతి సుంకం
స్మార్ట్ఫోన్లలో ప్రధాన విడిభాగాలైన కెమెరా మాడ్యుల్, ప్రింటెండ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ, కనెక్టర్లపై 10 శాతం దిగుమతి సుంకం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
స్మార్ట్ఫోన్లలో ప్రధాన విడిభాగాలైన కెమెరా మాడ్యుల్, ప్రింటెండ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ, కనెక్టర్లపై 10 శాతం దిగుమతి సుంకం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశీయంగా వీటి ఉత్పత్తిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టినట్లు సమాచారం. 2018-19 బడ్జెట్లో మొబైల్ ఫోన్లపై విధిస్తున్న కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా సోమవారం దిగుమతి సుంకానికి సంబంధించిన నోటిఫికేషన్ పత్రాల్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. మరోవైపు రెవెన్యూ శాఖ కూడా దిగుమతి సుంకం పెంపుపై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐసీఏ వివరాల ప్రకారం.. 2014లో ప్రపంచవ్యాప్తంగా తయారైన మొబైల్ ఫోన్లలో భారత్ 3 శాతం మాత్రమే ఉత్పత్తి చేయగా, 2017 నాటికి ఇది 11 శాతానికి చేరింది.
Rapoo India నుంచి సరికొత్త గేమింగ్ ఉత్పత్తులు
దీంతో వియత్నాంను వెనక్కు నెట్టి భారత్ రెండో స్థానాన్ని చేజిక్కించుకొంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఈ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం 10 శాతం సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకోవడంతో దేశీయంగా తయారీ పరిశ్రమ పుంజుకునే అవకాశం ఉంది. అలాగే మేక్ ఇన్ ఇండియాకి ఊతం ఇచ్చినట్లు అవుతుందని చిన్న తరహా వ్యాపారుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ప్రతి ఒక్క వస్తువు చైనా నుంచి దిగుమతి అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దేశీయంగా తయారీదారులకు ఇదొక గొప్ప అవకాశమని ప్రభుత్వం భావిస్తోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470