Just In
- 13 hrs ago
Airtel యొక్క కొత్త యాడ్-ఆన్ ప్యాక్ల ప్రయోజనాల మీద ఓ లుక్ వేయండి...
- 15 hrs ago
jio యూజర్లకు గుడ్ న్యూస్!! రూ.11 డేటా వోచర్తో 1GB డేటా ప్రయోజనం...
- 16 hrs ago
DTH మార్కెట్ వాటాలో ఇతరులను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో టాటా స్కై!!
- 16 hrs ago
WhatsaApp వెబ్ లో మరో కొత్త ఫీచర్..! త్వరలోనే అందరికీ ...!
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Movies
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్లో నలుగురు దర్శకులు!
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అమెరికాను అధిగమించిన ఇండియా..... ఓ లుక్ వేయండి
ఇండియా యొక్క స్మార్ట్ఫోన్ మార్కెట్ ఇప్పుడు అమెరికా యొక్క స్మార్ట్ఫోన్ మార్కెట్ కంటే పెద్దదిగా ఉంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం 2019 లో ఇండియా మొదటిసారిగా 158 మిలియన్ యూనిట్ లతో స్మార్ట్ఫోన్ మార్కెట్లో అమెరికాను అధిగమించి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్గా చేరుకుంది.

భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్ వృద్ధి మిడ్-టైర్ విభాగంలో అందరి కంటే ముందుంది. ఈ విభాగంలో ఎక్కువగా చైనా బ్రాండ్లు గ్రేడ్ ఫీచర్స్ మరియు సామర్థ్యాలతో దూకుడుగా అనేక ఫ్లాగ్షిప్లను ప్రవేశపెట్టాయి. ఇండియాలో చైనా బ్రాండ్ల యొక్క మార్కెట్ వాటా 2019 లో 72% రికార్డు స్థాయిలో ఉంది. భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో అత్యధిక లాభాలు పొందినవారు మరియు నష్టపోయినవారు ఎవరు అని తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
2020లో ధర తగ్గింపును పొందిన 10 స్మార్ట్ఫోన్లు

అగ్రస్థానంలో షియోమి
షియోమి 2019 నాల్గవ త్రైమాసికంలో సంవత్సరానికి 7% మరియు 2019 సంవత్సరం మొత్తానికి 5% వృద్ధిని సాధించింది. ఆఫ్లైన్ ఛానల్ విస్తరణ మరియు రెడ్మి నోట్ సిరీస్ యొక్క బలమైన పనితీరు సంస్థ యొక్క వృద్ధికి బాగా సహాయపడింది. 2019 లో షియోమి సంస్థ తన ఇంటి మార్కెట్ అయిన చైనాను అధిగమించి ఇండియాలో అతిపెద్ద మార్కెట్ను తయారుచేసుకున్నది. అయితే కంపెనీ వృద్ధి మాత్రం సంవత్సరంలో ఒకే అంకెకు పడిపోయింది.
టెక్ పరిశ్రమలో CEOగా రాణిస్తున్న 10 మంది భారతీయులు

ఇండియా స్మార్ట్ఫోన్ మార్కెట్లో 2వ స్థానంలో వివో
2019 నాల్గవ త్రైమాసికంలో ఇండియాలో అధికంగా వివో సంస్థ లాభం పొందినది. భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్ల లాభాలలో ఈ సంస్థ రెండవ స్థానంలో ఉంది. ఇది 2019 లో సంవత్సరానికి 76% మరియు క్యూ 4 2019 లో సంవత్సరానికి 134% వృద్ధి చెందింది. ఈ వృద్ధి ఎక్కువగా కంపెనీ బడ్జెట్ సెగ్మెంట్ సిరీస్ నుండి వచ్చింది. వివో రూ.15 వేల నుండి రూ.20 వేల విభాగంలో స్మార్ట్ఫోన్లను తయారుచేసింది. ఎస్-సిరీస్ వృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించింది. Z మరియు U సిరీస్లతో సంస్థ తన ఆన్లైన్ పరిధిని మరింత విస్తరించింది.
Google Pay ద్వారా FASTag అకౌంట్లను రీఛార్జ్ చేయడం ఎలా?

రియల్మి
2019 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందిన స్మార్ట్ఫోన్ బ్రాండ్ రియల్మి. ఇది క్యూ 2 2019 లో X2 ప్రోతో ప్రీమియం మార్కెట్లో ప్రవేశించింది. భారతదేశంలో 2019 లో అత్యంత విజయవంతమైన బ్రాండ్ గా రియల్మి ఉంది. కేవలం 2019 లో కంపెనీ భారతదేశంలో 255% వృద్ధిని సాధించింది. సంవత్సరంలో రియల్మి యొక్క వృద్ధి దూకుడుగా వెళ్ళే మార్కెట్ వ్యూహంతో నడిచింది. ఇది శక్తివంతమైన స్పెసిఫికేషన్లతో బడ్జెట్ స్మార్ట్ఫోన్లను ప్రారంభించింది. క్యూ 4 2019 లో కంపెనీ తన X2 ప్రో ఫోన్ తో మంచి లాభాలను ఆర్జించింది.
RS.10ల టాక్ టైమ్ ప్లాన్లను తిరిగి తీసుకువచ్చిన ఎయిర్టెల్ కాకపోతే....

ఆపిల్
2019 లో స్పష్టమైన విజేతగా నిలిచిన మరో సంస్థ ఆపిల్. కౌంటర్ పాయింట్ ప్రకారం క్యూ 4 2019 లో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లలో కుపెర్ట్నో దిగ్గజం ఒకటి. ఐఫోన్ XR యొక్క ధరల తగ్గింపులు మరియు ఐఫోన్ 11 యొక్క తక్కువ ధర పాయింట్ కంపెనీ బలమైన అమ్మకాలను సాదించడానికి సహాయపడింది. వాస్తవానికి ఆపిల్ ఐఫోన్ 11 యొక్క సరసమైన ధర పండుగ సీజన్లో మరియు ప్రారంభ త్రైమాసికంలో మార్కెట్ వాటా అభివృద్ధికి సహాయపడింది.
ఆన్లైన్లో మందు కొనడానికి వెళ్లి RS.1.27లక్ష కోల్పోయిన మేధావి

వన్ప్లస్
వన్ప్లస్ భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో బలమైన బ్రాండ్ ఫాలోయింగ్ను కలిగి ఉంది. అయితే రియల్మి, షియోమి యొక్క పోకో మరియు వివో యొక్క iQOO ప్రీమియం విభాగంలో స్మార్ట్ఫోన్లను ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నాయి కావున వన్ప్లస్ తీవ్ర పోటీని ఎదుర్కోవచ్చు. ఐఫోన్ల తక్కువ ధర పాయింట్లు కూడా కంపెనీ అమ్మకాలపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది.
OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్ఫోన్

శామ్సంగ్
శామ్సంగ్ 2019 సంవత్సరంలో ఇండియా యొక్క స్మార్ట్ఫోన్ మార్కెట్లో తన 2 వ స్థానాన్ని నిలుపుకోగలిగింది. 2019 చివరి త్రైమాసికంలో వివో ఆ స్థానాన్ని భర్తీ చేసింది. 2019 నాల్గవ త్రైమాసికంలో కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం దక్షిణ కొరియా దిగ్గజం 3 వ స్థానానికి పడిపోయింది. అయితే ఈ సంస్థ యొక్క ప్రీమియం స్మార్ట్ఫోన్లు మార్కెట్లో బలమైన స్థానాన్ని కొనసాగిస్తోంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190