Just In
- 3 hrs ago ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- 3 hrs ago మరో వ్యక్తిని కాపాడిన ఆపిల్ స్మార్ట్వాచ్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్.. ఏంటీ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది?
- 4 hrs ago ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- 5 hrs ago Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
Don't Miss
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Movies వాడుంటే రాత్రికి పండగే.. అలా పడుకుంటా! పచ్చిగా బిగ్ బాస్ బ్యూటీ ఓపెన్
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో విజయాన్ని అందుకుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు సోమవారం అర్థరాత్రి 11.41నిమిషాలకు ఇండియన్ రీజినల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టంతో కూడిన పీఎస్ఎల్ వీ-సీ22 వాహన నౌకను అంతరిక్షంలోకి పంపారు. నిరంతరాయంగా 64.30 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగాక ఈ ఉపగ్రహం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ తాజా ఆవిష్కరణతో అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ మరో అడుగు ముందుకేసినట్లయింది. ప్రాంతీయ నేవిగేషన్ వ్యవస్థను దిగ్విజయంగా రోదసీలోకి పంపిన ఇస్రో తన ఖాతాలో మరో ఘనతను సొంతం చేసుకుంది. నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్ఎస్ఎన్ఎస్ఎస్ -1)ను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో బెంగుళూరులోని శాటిలైట్ సెంటర్లో రూపొందించారు. బరువు 1425 కిలోలు.
ఉపయోగాలు ఎన్ని..?
ఈ ఉపగ్రహం విలువైన సమాచారాన్ని దేశానికి అందించగలదు. విపత్తులు ఇంకా దాడులకు సంబంధించి భద్రతా బలగాలు ముందస్తుగా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ శాటిలైట్ వాహనాలు, నౌకలు ఇంకా విమానాల గమనాన్ని ఎప్పటికప్పుడు కచ్చితంగా తెలుపుతుంది. ఈ తరహా పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్న ఇతర దేశాలు కమ్యూనికేషన్ పరంగా మరింత ముందంజలో ఉన్నాయి.
రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్లో అంతరిక్ష పరిశోధకులు అవిశ్రాంతంగా పనిచేసి చోదక వ్యవస్థకు మార్గదర్శిగా ఉపయోగపడే స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ఈ తొలి ఉపగ్రహాన్ని (ఐఆర్ఎన్ఎస్ఎస్ -1ఏ) విజయవంతంగా ప్రయోగించారు.
రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం
పిఎస్ఎల్వీ సి22 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని మోసుకుంటూ నింగిలోకి దూసుకువెళ్లింది. దీంతో మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రయోగాన్ని నిర్వహిస్తున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్సహా శాస్త్రవేత్తల వదనాల్లో ఆత్మవిశ్వాసంతో కూడిన దరహాసం చోటుచేసుకుంది. అందరిలోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం
ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎ ఉపగ్రహం ఎత్తు1.50 మీటర్లు, వెడల్పు 1.58 మీటర్లు, బరువు 1425 కిలోలు..
రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం
ఈ ఉపగ్రహం విలువైన సమాచారాన్ని దేశానికి అందించగలదు. విపత్తులు ఇంకా దాడులకు సంబంధించి భద్రతా బలగాలు ముందస్తుగా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ శాటిలైట్ వాహనాలు, నౌకలు ఇంకా విమానాల గమనాన్ని ఎప్పటికప్పుడు కచ్చితంగా తెలుపుతుంది.
రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం
రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం
రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం
రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం
రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం
రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470