Just In
- 4 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు .
- 16 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 1 day ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 1 day ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
Don't Miss
- News
2019 జామియా అల్లర్ల కేసు : షర్జీల్ ఇమామ్, ఆసిఫ్ తన్హాకు విముక్తి కల్పించిన ఢిల్లీ కోర్టు..
- Movies
Waltair Veerayya 22 Days Collections: బాగా పడిపోయిన వసూళ్లు.. బాహుబలి రికార్డుపై చిరంజీవి గురి
- Lifestyle
World CancerDay:పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్-రోబోటిక్ సర్జరీor సెక్స్ తో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు
- Finance
Wheat: కేంద్ర ప్రభుత్వం చర్యలతో తగ్గిన గోధుమల ధర..
- Sports
నిఖా చేసుకున్న షహీన్ అఫ్రిదీ.. అమ్మాయి ఎవరో తెలుసా?
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఐపీఎల్ 2018 కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్
రిలయన్స్ జియో క్రికెట్ సీజన్ ప్యాక్కు పోటీగా బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఐపీఎల్ ప్యాక్ అనౌన్స్ చేసింది. 51 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్యాక్ ధరను రూ.258గా బీఎస్ఎన్ఎల్ ఫిక్స్ చేసింది. ప్యాక్ మొత్తం మీద 153జీబి డేటా యూజర్కు అందుబాటులో ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్లు ముగిసేంత వరకు రోజుకు 3జబి డేటా చొప్పున యూజర్కు లభిస్తుంది. ఐపీఎల్ 2018ని పురస్కరించుకుని DATA STV-248 పేరుతో ఈ ఐపీఎల్ అన్లిమిటెడ్ ప్యాక్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ప్రీపెయిడ్ మొబైల్ కస్టమర్స్కు మాత్రమే వర్తించే ఈ ప్యాక్లో భాగంగా రోజుకు 3జీబి అన్లిమిటెడ్ మొబైల్ డేటా అందుబాటులో ఉంటుంది. ఐపీఎల్ ఫీవర్ ముగిసేంత వరకు ఈ డేటా లభిస్తూనే ఉంటుంది. 2018, ఏప్రిల్ 7వ తేదీన లాంచ్ అయిన ఈ ఆఫర్ 30 ఏప్రిల్, 2018 వరకు అందుబాటులో ఉంటుంది.

ప్రీ-5జీ హైస్పీడ్ ఇంటర్నెట్ను లాంచ్ చేసిన జియో..
ఇదిలా ఉండగా ఐపీఎల్ 2018ని పురస్కరించుకుని ముంబై వాంకేడ్ అలానే ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానాల్లో ప్రీ-5జీ హై స్పీడ్ ఇంటర్నెట్ సుదుపాయాన్ని కల్పించనున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. 4జీ అడ్వాన్సుడ్ మాసివ్ ఎంఐఎమ్ఓ (మల్టిపుల్-ఇన్పుట్, మల్టిపుల్ - అవుట్పుట్)గా పిలవబడుతోన్న ఈ హైస్పీడ్ ఇంటర్నెట్, హై డెన్సిటీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే 30MHz వైడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కంటే 5 రెట్లు వేగవంతమైన నెట్వర్క్ స్పీడ్ను ఆఫర్ చేస్తుంది.
వైడ్-రేంజింగ్ నెట్వర్క్ను క్రియేట్ చేసేందుకుగాను..
జియో విడుదల చేసిన ఓ ప్రెస్ నోట్ ప్రకారం ముంబైలోని వాంకేడ్ అలానే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానాల్లో వైడ్-రేంజింగ్ నెట్వర్క్ను క్రియేట్ చేసేందుకుగాను మాసివ్ మల్టిపుల్ - ఇన్పుట్, మల్టిపుల్ - అవుట్పుట్ కెపాసిటర్స్తో పాటు 4జీ eNodeBs అలానే వై-ఫై సెల్స్ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
దుుమ్మురేపుతోన్న జియో ఐపీఎల్ ఆఫర్...
ఐపీఎల్ 2018ని పురస్కరించుకుని జియో ఓ సంచలన ఆఫర్ ను మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. జియో క్రికెట్ సీజన్ ప్యాక్ పేరుతో లభ్యమవుతోన్న ఈ ఆఫర్ లో భాగంగా జియో యూజర్లు రూ.251 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 51 రోజుల పాటు అన్ని ఐపీఎల్ మ్యాచ్ లను ఉచితంగా వీక్షించే వీలుంటుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470