Just In
- 11 hrs ago iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- 12 hrs ago ధర రూ.12000 కంటే తక్కువ ధరకే 45W ఛార్జింగ్ సపోర్టుతో రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్ వివరాలు..!
- 14 hrs ago Vivo T3x 5G లాంచ్ అయింది! ధర రూ.13,499, సేల్ ఆఫర్ల వివరాలు చూడండి!
- 16 hrs ago Haier నుంచి నాలుగు కొత్త స్మార్ట్ టీవీలు! ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు
Don't Miss
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Movies ఎన్టీఆర్ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!
పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగాలు మారేవారు 14 శాతం
ఆకర్షణీయమైన పే ప్యాకేజీలు (21) శాతం, ఉద్యోగాల్లో ప్రమోషన్లు (16) శాతం, పై అధికారులతో అసంతృప్తి (15) శాతం, పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగాలు మారేవారు (14) శాతంగా ఉన్నారని కుమార్ వివరించారు. ఉద్యోగుల్లో 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారిలో వలసలు 39 శాతం కాగా. 5-10 ఏళ్ల అనుభవం ఉన్నవారిలో 27 శాం మంది.. 10-15 శాతం అనుభవం ఉన్నవారిలో 22 శాతం మంది ఉన్నట్లు సర్వేలో తేటతెల్లమయింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 15 ఏళ్లు ఆపైన అనుభవం ఉన్నవారు మాత్రం వలసలకు చాలా తక్కువగా 15 శాతం ఉంటున్నాయి.
కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఏంట్రీలెవెల్ యువకులు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించి తమ కోరికలను తీర్చుకోవాలని జీవితంలో తొందరగా స్థిరపడాలని కోరుకుంటున్నారు. ఒక వేళ వారు అదే ఉద్యోగంలో కొనసాగితే వారి వేతనం 10-20 శాతం వరకు మాత్రం పెరిగే అవకాశం ఉంది. అదే కొత్త ఉద్యోగంలోకి చేరితే వారి వేతనాలు 25-40 శాతం వరకు పెరుగుతుంది. ఉద్యోగులు పెద్ద ఎత్తున వలసలు వెళ్లటం వల్ల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో కొత్తగా మళ్లీ ఉద్యోగులను తీసుకోవడం వల్ల వారికి హెచ్చు జీతాలు చెల్లించి తీసుకోవాల్సివస్తోంది. హై హైరింగ్ క్లబ్ ఈ సర్వేను ఆసియా, గల్ఫ్/మధ్యప్రాచ్య దేశాల్లో నిర్వహించింది. మొత్తం 18,000 మంది ఉద్యోగులు 249 మంది యజమానులను ఈ ఏడాది మే జూన్ నెలలో సర్వే నిర్వహించింది.
భారత్లో ఉద్యోగుల వలసలు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కూడా ఉద్యోగుల వలసలు ఎక్కువగానే ఉన్నాయని దీనికి ప్రధాన కారణం నిపుణులైన ఉద్యోగులకు పెద్ద ఎత్తున వేతనాలు ఇచ్చి ఆకర్షిస్తున్నాయి. దీంతో కంపెనీలు మళ్లీ కొత్త ఉద్యోగుల వేట ప్రారంభించాల్సి వస్తోంది. వలసలకు వేతనాలు ఒక కారణమైతే... మరో కారణం ప్రమోషన్లు కూడా కారణమని మై హైరింగ్ క్లబ్ డాట్కామ్ సీఈవో రాజేష్కుమార్ చెప్పారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470