Just In
- 11 hrs ago 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- 13 hrs ago Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- 13 hrs ago 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా డ్యామేజీ కాని ఫోన్ ధర తగ్గింపు.. 108MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- 15 hrs ago వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
Don't Miss
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మీకోసం జపాన్లో 2 లక్షల IT ఉద్యోగాలు,శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డులు కూడా..
ఇండియాలోని టెకీలకు జపాన్ శుభవార్త అందించబోతోంది. సాప్ట్వేర్లకు మంచి అవకాశాలు కల్పించేందుకు జపాన్ రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఇండియాలోని టెకీలకు జపాన్ శుభవార్త అందించబోతోంది. సాప్ట్వేర్లకు మంచి అవకాశాలు కల్పించేందుకు జపాన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. భారత ఐటీ నిపుణులకు టాప్ ఫేవరెట్ దేశంగా ఇక నుంచి జపాన్ కూడా చరిత్రలో చోటు దక్కించుకునేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగానే భారత్ నుంచి రెండు లక్షల మంది టెకీలను నియమించుకోవాలని జపాన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. హెచ్-1బీ వీసాల విషయంలో అమెరికాలో తీవ్ర కఠినతర పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశీయ ఐటీ నిపుణులకు ఇది గుడ్న్యూస్గా మారింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రాకతో, అటు అమెరికాలోనే కాక, ఇటు భారత్లోనూ ఐటీ నిపుణుల నియమాకాలు తగ్గిపోయిన సంగతి తెలిసిందే.
అదిరే ఫీచర్లతో మార్కెట్లోకి దూసుకొస్తున్న మోటో ఫోన్లు ఇవే,ఓ లుక్కేయండి
లైఫ్ సైన్సెస్, ఫైనాన్స్, సర్వీసెస్, అగ్రికల్చర్..
కాగా అంతకముందు అంచనా వేసిన దానికంటే తక్కువగా నికర ఎంప్లాయీ అడిక్షన్ నమోదైంది. ఈ నేపథ్యంలో అత్యంత ప్రతిభావంతులైన భారత ఐటీ నిపుణులను జపాన్ నియమించుకోవాలని చూస్తుందని, ముఖ్యంగా లైఫ్ సైన్సెస్, ఫైనాన్స్, సర్వీసెస్, అగ్రికల్చర్ వంటి వాటిల్లో ఈ నియామకాలు చేపట్టాలని భావిస్తుందని తెలిసింది.
గ్రీన్ కార్డులను కూడా ..
నియమించుకున్న నిపుణులకు గ్రీన్ కార్డులను కూడా జారీచేయనున్నామని, దీంతో ఏడాది లోపల శాశ్వత నివాస హోదా అందిస్తామని జపాన్ చెప్పింది. భారత్-జపాన్ బిజినెస్ పార్టనర్షిప్ సెమినార్ సందర్భంగా ఈ విషయాలను ఆయన షిగికి వెల్లడించారు. కాగా బెంగళూరు ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్, జేఈటీఆర్ఓ సంయుక్తంగా ఈ సెమినార్ను నిర్వహించాయి.
జపాన్లో సెటిల్ అవడానికి..
భారత్ నుంచి వచ్చే రెండు లక్షల ఐటీ నిపుణులు జపాన్లో సెటిల్ అవడానికి గ్రీన్ కార్డులను కూడా జారీచేస్తోంది. దేశంలో ఐటీ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి మా దేశం సహకరించనుందని జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్(జేఈటీఆర్ఓ) ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ షిగికి మైదా తెలిపారు.
దేశంలో 9,20,000 మంది ఐటీ నిపుణులు..
ప్రస్తుతం తమ దేశంలో 9,20,000 మంది ఐటీ నిపుణులున్నారని, భారత్ నుంచి రెండు లక్షలకు పైగా ఐటీ నిపుణులకు వెంటనే డిమాండ్ ఉందని చెప్పారు. ఎనిమిది లక్షలకు పైగా ప్రొఫిషనల్స్ను 2030 వరకు నియమించుకోనున్నామని పేర్కొన్నారు.
కొత్త నిబంధనల ప్రకారం
కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు తమ ఉద్యోగ సర్టిఫికేట్ను, మల్టిపుల్-ఎంట్రీ వీసా వివరణ లేఖలను సమర్పించాల్సినవసరం లేదు. వీసా ప్రక్రియకు కావాల్సిన డాక్యుమెంట్లను కూడా తగ్గించి, కేవలం మూడు డాక్యుమెంట్లకే పరిమితం చేశారు.
జపాన్కు ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు ప్రయాణించి ఉంటే..
ఒకవేళ జపాన్కు ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు ప్రయాణించి ఉంటే, వారు పాస్పోర్టు, వీసా అప్లికేషన్ ఫామ్ను సమర్పిస్తే చాలు. సరళతరం చేసిన ఈ నిబంధనలు 2018 జనవరి నుంచి అమల్లోకి వచ్చాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470