Just In
- 1 hr ago WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- 4 hrs ago Lava O2 సేల్ మొదలైంది! లాంచ్ ఆఫర్, ధర వివరాలు.
- 7 hrs ago Vivo నుంచి రెండు ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- 7 hrs ago 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీ వివో స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభం.. ఈ కార్డులపై రూ.2000 తగ్గింపు..!
Don't Miss
- News ఏపీలో ఈసారి పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లకు ఇవి తప్పనిసరి..!
- Movies పవన్ కల్యాణ్ వదిలిన బాణాన్ని.. బూతు మంత్రులను ఓటుతో గట్టిగా కొడుతాం.. ఫృథ్వీరాజ్
- Sports SRH vs MI: అందుకే నటరాజన్ను పక్కనపెట్టాం: ప్యాట్ కమిన్స్
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Lifestyle చరిత్రలో తొలిసారిగా సౌదీ అరేబియా మిస్ యూనివర్స్ పోటీలో మెరవనున్న మోడల్ రూమి అల్ఖహ్తానీ?ఈ అందగత్తె ఎవరో తెలుసా
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
రూ.500 నుంచే జియో గిగాఫైబర్ ప్లాన్ స్టార్ట్ !
దేశీయ బ్రాడ్ బాండ్ రంగంలో ముఖేష్ అంబానీ ఎవరికి షాకివ్వబోతున్నారు. ఇప్పటికే టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన జియో మళ్లీ సునామి ఎంట్రీతో అందరికీ ముచ్చెమటలు పట్టించనుందనే వార్తలు ఇప్పుడు దిగ్గజాలను కలవరపెడుతు
దేశీయ బ్రాడ్ బాండ్ రంగంలో ముఖేష్ అంబానీ ఎవరికి షాకివ్వబోతున్నారు. ఇప్పటికే టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన జియో మళ్లీ సునామి ఎంట్రీతో అందరికీ ముచ్చెమటలు పట్టించనుందనే వార్తలు ఇప్పుడు దిగ్గజాలను కలవరపెడుతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే జియో గతేడాది సృష్టించిన ప్రభంజనం ఈ ఏడాది కూడా కంటిన్యూ కానుందంటున్నారు. ఏటా జూలైలో జరిగే యాన్యువల్ మీటింగ్లో కొత్త ప్రొడక్ట్ల గురించి ముకేష్ అంబానీ ప్రకటనలు చేస్తారు.
త్వరలో జరగబోయే 42 యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఏం అనౌన్స్ చేయబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా జియో గిగాఫైబర్ ప్లాన్ గురించి అనౌన్స్ చేస్తారని అందరూ ఊహిస్తున్నారు.
అనధికార సమాచారం ప్రకారం
జియో ఉద్యోగుల సమాచారం ప్రకారం జియో గిగా ఫైబర్ , జియోఫోన్ 3 మరియు జియో డీటీహెచ్ సర్వీస్ గురించి అనౌన్స్ చేయబోతున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అన్నీ కుదిరితే జులై నాటి కల్లా జియో తన గిగా ఫైబర్ సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
జియో ప్లాన్
మార్కెట్ నుంచి వస్తున్న అనధికార సమాచారం ప్రకారం జియో ప్లాన్ రూ.500 నుంచే స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ కింద నాలుగు వేల అయిదు వందలు చెల్లించాలనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇప్పటికే లైవులోకి
ఇప్పటికే కొన్ని ఏరియాల్లో జియో గిగా ఫైబర్ మీద టెస్టింగ్లు నిర్వహిస్తున్నారు. జియో గిగా ఫైబర్ ప్రారంభమయితే నాణ్యమయిన బ్రాడ్ బ్యాండ్ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఢిల్లీ, ముంబై లాంటి ఏరియాల్లో ఇప్పటికే జియో గిగాఫైబర్ ను వేలమంది వినియోగదారులు వాడుతున్నారు.
జియోఫోన్ 3
ఇదే కాకుండా జియో ఫోన్ 3 గురించి వార్తలు వస్తున్నాయి. జియోఫోన్-3లో అనేక ఫీచర్లు ఉన్నాయి. 5 అంగుళాల టచ్ స్క్రీన్తో, పవర్ఫుల్ సాఫ్ట్వేర్, ఆండ్రాయిడ్ గో, 2జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ సామర్ధ్యంతో ఈ స్మార్ట్ఫోన్ను రానుందట. అంతేకాదు 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా స్పెషల్ అట్రాక్షన్ కానుంది. వీటన్నిటికి తోడు జియో డీటీహెచ్ సేవలు ప్రారంభం కానున్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470