Just In
- 1 hr ago X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- 1 hr ago Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- 4 hrs ago హానర్ ప్యాడ్ 9 సేల్ ప్రారంభం.. ప్రారంభ ఆఫర్ కింద రూ.2000 తగ్గింపు మరియు బ్లూటూత్ కీబోర్డు ఉచితం..!
- 5 hrs ago ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
Don't Miss
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Movies Adivi Sesh: "అకీరాతో స్నేహం అలా కుదిరింది.. కచ్చితంగా అతడితో సినిమా చేస్తా"
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దిగ్గజాలకు జియో మరో షాక్, వైఫైతో వాయిస్ కాల్స్
టెలికాం రంగంలో రోజు రోజుకు సంచలనాలు నమోదు చేస్తున్న రిలయన్స్ జియో మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అయింది.
టెలికాం రంగంలో రోజు రోజుకు సంచలనాలు నమోదు చేస్తున్న రిలయన్స్ జియో మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అయింది. ఈ రంగంలో ఇప్పటికే పాతుకుపోయిన భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్లకు తిరుగులేని దెబ్బ కొట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. త్వరలోనే వాయిస్ ఓవర్ వైఫై సేవలను అందించనున్నట్టు జియో ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఇతర టెల్కోలతో పోటీ అనివార్యమైన నేపథ్యంలో జియో కొత్తగా ఏం తీసుకువస్తుందనే దాని మీద టెక్ విశ్లేషకులు తమ మొదడుకు పనిచెబుతున్నారు. కాగా మరికొద్ది సేపటిలో రిలయన్స్ ఇండస్ట్రీ AGM 2018 స్టార్ట్ కానుంది.
పోర్న్ దెబ్బ, సోషల్ మీడియాపై పన్ను, దేశ వ్యాప్తంగా నిరసన సెగలు
వాయిస్ ఓవర్ వైఫై సేవల వల్ల
వాయిస్ ఓవర్ వైఫై సేవల వల్ల సిగ్నల్ తక్కువగా ఉన్న, సరిగా అందని ప్రాంతాల్లోని వినియోగదారులకు కాల్ డ్రాప్స్ బెడద ఉండదు.
గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఈ సేవలు ..
గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఈ సేవలు ఎంతో కీలకం కానున్నాయి. ఈ సేవల కోసం జియో తన 4జీ ఫీచర్ ఫోన్లలు అవసరమైన మార్పులు చేస్తున్నట్టు జియో సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.
4జీ ఫీచర్ ఫోన్లతో
జియో ప్రవేశపెట్టి 4జీ ఫీచర్ ఫోన్లతో ఆ సంస్థ ఖాతాదారుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం ఆ సంస్థకు 20 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇక 50 కోట్లమంది జియో ఫోన్లను ఉపయోగిస్తున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీ AGM 2018
రిలయన్స్ ఇండస్ట్రీ AGM 2018 మీటింగ్ ఈ రోజు జరగననున్న నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలను అధినేత ముకేష్ అంబానీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అవేంటో ఓ సారి చూద్దాం.
గత 12 నెలల కాలంలో
గత 12 నెలల కాలంలో జియో నెట్ వర్క్ కెపాసిటి రెండింతలు పెరిగింది. జియో యూజర్లు రొజుకు యావరేజ్ గా 290 నిమిషాలు జియో నెట్ వర్క్ వాడుతున్నారని అధినేత ప్రకటించే అవకాశం ఉంది. ఈ పెరుగుదల 20 శాతంగా ఉంది.
215 మిలియన్ కస్టమర్లను..
జియోకి ఇప్పటివరకు 215 మిలియన్ కస్టమర్లను కలిగిఉంది. 22 నెలల కాలంలోనే ఈ మైలురాయిని చేరుకున్నామని ప్రకటించే అవకాశం ఉంది.
డేటా
డేటా విషయంలో జియో చాలా స్పీడుగా ముందుకెళుతోంది. జియో డేటా వాడకం 125 కోట్ల జిబి నుండి 205 కోట్ల జిబికు పెరిగింది.
జియో ఫోన్
జియో ఫోన్ ను ఇప్పటిదాకా 25 మిలియన్ల మందికి పైగానే చేజిక్కించుకున్నారు. జియో ఫోన్ నెక్ట్స్ లెవల్ గురించి ఇకపై మా చర్చలు సాగుతాయని ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది.
స్పష్టమైన ప్రకటన..
అలాగే broadband space, JioFiber launch మీద కూడా స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎప్పటినుంచో ఇది యూజర్లను ఊరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
మరికొద్ది సేపట్లో..
కాగా మరికొద్ది సేపట్లో రిలయన్స్ ఇండస్ట్రీ AGM 2018 సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో జియో ఏ సంచలనాలను బయటకు తీసుకువస్తోందనని యూజర్లు అంతా ఎదురుచూస్తున్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470