For Quick Alerts
For Daily Alerts
Just In
- 54 min ago శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- 2 hrs ago Realme నుంచి కొత్త ఫోన్ Realme Narzo 70 5G లాంచ్ రేపే! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- 15 hrs ago Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- 16 hrs ago 42.5 గంటల ప్లేబ్యాక్ టైం కలిగిన నథింగ్ ఇయర్(a) సేల్.. ఇవాళ కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపు..!
Don't Miss
- News మైసూరు మహారాజుకు లేఖ రాసిన మోదీ, మీరు కచ్చితంగా వస్తారని ఎదురుచూస్తున్నా, ఆ సీటు మీదే !
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Movies Aavesham Collections 12 రోజులుగా ఫాహద్ ఫాజిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 100 కోట్ల క్లబ్లో ఆవేశం!
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
కెనడాలో మహీంద్ర సత్యం రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్..
News
oi-Staff
By Super
|
చైనా మార్కెట్లో వృద్ధి చెందేందుకు అక్కడి స్థానిక కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకొనే దిశగా మహీంద్రా సత్యం అడుగులు వేస్తోంది. అవకాశం ఉంటే అక్కడి కంపెనీలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ప్రపంచవ్యాప్త వృద్ధి వ్యూహంలో భాగంగా మహీంద్రా సత్యం పలు చైనీస్ వెంచర్ భాగస్వాములను వెతుకుతోందని ఆ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్(ఆసియా పసిఫిక్, ఇండియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా రీజియన్స్) రోహిత్ గాంధీ సోమవారం సింగపూర్లో చెప్పారు.
కొనుగోలుకు మధ్యస్థాయి కంపెనీలు అనుకూలంగా ఉంటాయన్నారు. ఇందుకు సంబంధించిన స్పష్టమైన వివరాలను మాత్రం వెల్లడించలేదు. దక్షిణాఫ్రికా, కతర్, సౌదీ అరేబియాల్లో విపరీతమైన వృద్ధి అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. మహీంద్రా సత్యంకు ప్రస్తుతం చైనాలో 500 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 90% స్థానికులే.
కెనడాలోని ఒంటారియోలో గల యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ క్యాంపస్లో తొలి స్మార్ట్ గ్రిడ్ రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్(ఆర్ఐసీ)ని ఏర్పాటు చేసినట్లు మహీంద్రా సత్యం ప్రకటించింది. ఈ సెంటర్ విద్యార్థులు, అధ్యాపకులు, ఐటీ నిపుణులకు మలితరం స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ నవకల్పనల అభివృద్ధికి దోహదపడుతుందని కంపెనీ తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూతో కుదిరిన ఎంవోయూలో భాగంగానే ప్రస్తుత ఆర్ఐసీని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: