Home
News

ధనలక్ష్మీ బ్యాంక్‌లో 1% వాటా కొనుగోలు చేసిన ఇన్ఫోసిస్ కో-ఫౌండర్

By Super
Nandan Nilekani
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సహవ్యవస్థాపకుడు, యూఐఏడీఐ చైర్మన్ నందన్ నిలేకని ధనలక్ష్మీ బ్యాంక్‌లో 1%కు పైగా వాటా కొనుగోలు చేశారు. కేరళకు చెందిన ఈ బ్యాంక్‌లో ఆయన 1.17% వాటాకు సమానమైన 9,93,827 షేర్లను సొంతం చేసుకున్నారు.

ఈ వాటాను ఆయన జనవరి-మార్చి’11 కాలంలో కొనుగోలు చేశారు. మార్చి క్వార్టర్‌కు సంబంధించి ధనలక్ష్మీ బ్యాంకులో వాటాదారుల వివరాలను బీఎస్‌ఈ తాజాగా వెల్లడించింది. నీలేకని కుటుంబానికి ఇన్ఫోసిస్‌లో ప్రస్తుతం 3.44% వాటా ఉంది.

Best Mobiles in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X