Just In
- 9 hrs ago TCL నుంచి 65 అంగుళాల కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ అయింది! ప్రత్యేకత ఏంటి? ధర వివరాలు
- 12 hrs ago Hyper OS, స్నాప్ డ్రాగన్ చిప్సెట్తో కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!!
- 1 day ago Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- 1 day ago ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
Don't Miss
- News అన్న బాధ్యత: ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న అప్పులపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
- Sports KKR vs RCB: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle త్వరలోనే ఆవుపాల కన్నా ఒంటెపాలకే డిమాండ్.. ఎన్నో కారణాలు..
- Movies 100 కోట్ల కలెక్షన్లపై కన్నేసిన పిరియాడిక్ కామెడీ మూవీ.. 9 కోట్ల బడ్జెట్కు ఎన్ని కోట్ల లాభమంటే?
- Finance Success Story: మోమోస్ అమ్మి కోట్లు సంపాదించిన సైంటిస్ట్.. షాకవుతున్న జనం..!!
- Automobiles ఇలా చేస్తే 'సలార్ బైక్' మీ సొంతం.. మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
లంచం ఇవ్వడాన్ని చట్టబద్దం చేస్తే సరి: నారాయణ మూర్తి
ఇక్కడ మనం లంచం ఇవ్వడాన్ని మాత్రమే లీగల్ చెస్తే గనుక ఎవరైతే లంచం తీసుకుంటున్నారో వారిని చాలా ఈజీగా బయట పెట్టడానికి అవకాశం ఉందని అన్నారు. ఈ విషయాన్ని నారాయణ మూర్తి ఆహ్మాదాబాద్లో మీడియాతో ప్రస్తావించారు. ఈ సందర్బంలో మూర్తి మాట్లాడుతూ నాకు తెలిసి ఇది మన దేశంలో తప్పనిసరిగా వర్క్ అవుట్ అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇండియా అభివృద్ది రేటు పెరగాలంటే లంచగొండితనం పూర్తిగా మారాలి. లంచగొండితనం గనుక ఇండియాలో లేకపోతే మనం తప్పనిసరిగా రెండంకెల వృద్దిరేటుని నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రపంచం మొత్తం లంచం తక్కువగా తీసుకునే దేశాలకు గాను రేటింగ్ ఇస్తే పది పాయింట్లకు గాను 3.3 పాయింట్ల రేటింగ్ తీసుకోని మన ప్రక్ర దేశమైన చైనా టాప్ 10 స్దానాలలో ఉంది. అదే మన ఇండియా 87వ స్దానంలో ఉందన్నారు.
మనిషి తన దైనందిని జీవితంలో ఎక్కడో ఒకచోట లంచం ఇవ్వాల్సిందేనని అన్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్, ఫోన్ కనెక్షన్స్, పుట్టిన, చనిపోయిన ధృవీకరణ పత్రాల కోసం ఇలా ప్రతిచోటా లంచం తప్పనిసరి వస్తువు అయిపోయిందని తన ఆవేదనను వ్యక్తం చేశారు. గవర్నమెంట్ ఛీప్ ఎకానమిక్ ఎడ్వైజర్ కౌశిక్ బసు ఈ విషయంపై స్పందిస్తూ ఈ ప్రపోజల్ని లీగల్ చేస్త్ గనుక కామెంటేటర్స్ మనపై విరుసుకపడతారని అన్నారు. ఎప్పుడైతే లంచం ఇవ్వాలని ఒక వ్యక్తి అనుకుంటాడో అవతలి వైపు లంచం తీసుకునే వ్యక్తిని ఈజీగా దీని ద్వారా కనిపెట్టవచ్చని అన్నారు.
ఇలా గనుక చేస్తే రాబోయ కాలంలో ఎవరైనా లంచం తీసుకోవడానికి ఆలోచించడమే కాకుండా భయపడతారని అన్నారు. వచ్చే నెలలో ఇన్ఫోసిస్ ఛైర్మన్ పదవి నుండి నారాయణ మూర్తి రిటైర్ అవ్వనున్నారు. మొత్తం ఆరుగురు బిజినెస్ వేత్తలతో 1981లో కేవలం USD 250లతో ఇన్ఫోసిస్ని మూర్తి ప్రారంభించిన ఈరోజు దేశంలో ఓ పెద్ద ఐటి కంపెనీగా ఆవిర్బవించిన విషయం తెలిసిందే.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470