Just In
- 2 hrs ago రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- 3 hrs ago Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- 4 hrs ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- 5 hrs ago ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
Don't Miss
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తే అంతే సంగతులు
ఏప్రిల్ నెలలో సార్వత్రిక సమరం మొదలవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ఫాంలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నికల పోలింగ్కు 48 గంటల ముందు నుంచి తమ వేదికలపై ఎలాంటి రాజకీయ ప్రచారం, ప్రకటనలు చేయడానికి వ
ఏప్రిల్ నెలలో సార్వత్రిక సమరం మొదలవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ఫాంలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నికల పోలింగ్కు 48 గంటల ముందు నుంచి తమ వేదికలపై ఎలాంటి రాజకీయ ప్రచారం, ప్రకటనలు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పాయి. ఈ మేరకు రూపొందించుకున్న స్వచ్ఛంద నియమాలను ఎలక్షన్ కమిషనకు ఇవి నివేదించాయి.
ఫేస్బుక్, వాట్సప్, ట్విటర్, ఇన్స్ట్రాగామ్, గూగుల్ షేర్ చాట్, టిక్ టాక్ ఇతర సంస్థల ప్రతినిధులు ఈ నిబంధనల పత్రంపై సంతకాలు చేశాయి.
సోషల్మీడియా ప్లాట్ఫాంలు
ఐఏఎంఏఐతో సమావేశమైన ప్రధాన సోషల్మీడియా ప్లాట్ఫాంలు తమకు తాము రూపొందించిన మోరల్ ఎతిక్స్ కోడ్ను ఎన్నికల కమిషన్కి సమర్పించాయి. ఈ సమావేశంలో ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్, ఇన్స్ట్రా, గూగుల్ షేర్ చాట్, టిక్ టాక్ ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
సునీల్ అరోరా మాట్లాడుతూ..
ఈ సంధర్భంగా ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా మాట్లాడుతూ ఆయా వేదికలు కోడ్ సూత్రీకరణ చేయడం అవసరమైన, మంచి పరిణామమని అన్నారు. కాగా ఇండస్ట్రీ బాడీ, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ( ఐఏఎంఏఐ) కమిషన్కు, సోషల్ మీడియా సంస్థలు మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు.
సిన్హా కమిటీ సిఫారసుల ప్రకారం
ఈ నైతిక నిబంధనల ఉల్లంఘించిన వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నోడల్ ఆఫీసర్ హెచ్చరించారు.సిన్హా కమిటీ సిఫారసుల ప్రకారం ఆర్పీ 126 (రిప్రజెంటేషన్ అఫ్ పీపుల్) చట్టం, 1951 ప్రకారం నివేదించిన ఏదైనా ఉల్లంఘనలపై మూడుగంటల్లోనే పరిష్కరించడానికి తాము కట్టబడి ఉన్నామని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
48 గంటల ముందు
ఇదిలా ఉంటే ఆన్లైన్ ప్రచారం కోసం ఇంటర్నెట్ ఆధారిత సంస్థలు స్వచ్ఛందంగా నిబంధనలను రూపొందించుకోవడం ఇదే మొదటిసారి. కాగా ఎన్నికల కమిషన్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, పోలింగ్ తేదీకి 48 గంటల ముందు రాజకీయ పార్టీల బహిరంగ ప్రచారంనిర్వహిచకూడదనే నిబంధన కొనసాగుతూ వస్తోంది.
స్వతంత్ర నిర్ణయంతో ఒటింగ్లో
ఓటర్లు స్వతంత్ర నిర్ణయంతో ఒటింగ్లో పాల్గొనేందుకు వీలుగాఈ సాంప్రదాయం అమలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఈ బాటలో నడవడం నిజంగా ఆశీర్వదించదగ్గ పరిణామం.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470