Just In
- 11 hrs ago WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- 14 hrs ago Lava O2 సేల్ మొదలైంది! లాంచ్ ఆఫర్, ధర వివరాలు.
- 16 hrs ago Vivo నుంచి రెండు ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- 17 hrs ago 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీ వివో స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభం.. ఈ కార్డులపై రూ.2000 తగ్గింపు..!
Don't Miss
- News బీజేపీ 7వ జాబితా: అమరావతి నుంచి నవనీత్ కౌర్ రాణా పోటీ
- Sports Hardik Pandya: అస్సలు ఊహించలేదు.. ఆ తప్పిదమే మా కొంపముంచింది!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Movies పవన్ కల్యాణ్ వదిలిన బాణాన్ని.. బూతు మంత్రులను ఓటుతో గట్టిగా కొడుతాం.. ఫృథ్వీరాజ్
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
మోడీ నిర్ణయంతో పండగ చేసుకుంటున్న ఈ కామర్స్
ప్రధాని మోడీ నిర్ణయం దెబ్బతో ఒక్కసారిగా భారీగా పెరగిన పేటీఎం చెల్లింపులు
500, 1000 రూపాయల నోట్లను నిషేధించాలంటూ భారత ప్రధాని తీసుకున్న నిర్ణయం ఈ కామర్స్ మార్కెట్ ని పరుగులు పెట్టించింది. డిజిటల్ పేపెంట్స్, ఆన్లైన్ లేదా మొబైల్ వాలెట్స్ కంపెనీలకు అనూహ్యంగా అదృష్టం కలిసొచ్చింది. ఇక మొబైల్ వాలెట్ కంపెనీ 'పేటీఎం' అయితే మార్కెట్లో దుమ్మురేపుతోంది. వీటితో పాటు ఈ కామర్స్ దిగ్గజాలు కూడా తమ వ్యాపారాన్ని పెంచుకుంటూ పోతున్నాయి.
జియో మరో సంచలనం : త్వరలో జియో స్మార్ట్ కార్..
పేటీఎం చెల్లింపులు
ప్రధాని మోడీ నిర్ణయం దెబ్బతో ఒక్కసారిగా పేటీఎం చెల్లింపులు భారీగా పెరిగాయి. దీనికి సంబంధించిన యాప్ను డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్య 200 శాతం పెరిగింది.
అబ్ ఏటీఎం నహీ పేటీఎం కరో
అబ్ ఏటీఎం నహీ పేటీఎం కరో అంటూ తమ వినియోగదారులకు పేటీఎమ్ పిలుపునిచ్చిన నేఫథ్యంలో వినియోగదారులు అమాంతంగా పెరిగిపోయారు.
ఫ్రీచార్జ్ వాలెట్'
ఇక మరో ఆన్లైన్ పేమెంట్ యాప్ 'ఫ్రీచార్జ్ వాలెట్' వ్యాపారం దేశవ్యాప్తంగా మూడింతలు పెరిగింది. ప్రతి 500 రూపాయల వ్యాపారంపైనా యాభై రూపాయలు రాయితీని ఇస్తామంటూ కూడా తాజాగా ఆ కంపెనీ ప్రకటించింది.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మొబిక్విక్' వ్యాపారం
మరో ఆన్లైన్ పేమెంట్ సంస్థ 'మొబిక్విక్' వ్యాపారం కూడా బుధవారం నుంచి ఇప్పటివరకు ఏడింతలు పెరిగింది. రేపటి నుంచి ఏటీఎంలకు పరుగెత్తాల్సిన అవసరం లేదని మొబిక్విక్ను ఉపయోగించండి అంటూ మొబిక్విక్ సీఈవో బిపిన్ ప్రీత్ సింగ్ ఆనందంతో ట్వీట్ చేశారు.
ఓలా కంపెనీ
ఇక దేశంలోని 120 నగరాల్లో వినియోగదారులు రీచార్జి చేసుకోవడంలో 1500 శాతం అభివృద్ధి సాధించామని దేశవ్యాప్తంగా టాక్సీలను నడిపే ఓలా కంపెనీ ఆన్లైన్ పేమెంట్ సంస్థ 'ఓలామనీ' ప్రకటించింది. తాము రీచార్జిలపై మరింత మనీ ఆఫర్లు ఇస్తున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఊబర్ కంపెనీ
ఊబర్ కంపెనీ కూడా ఓలా తరహాలో గణనీయంగా ప్రయోజనం పొందింది. కంపెనీ ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేస్తోంది.
క్యాష్ ఆన్ డెలవరి' సర్వీసులను
ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ వ్యాపార సంస్థలు మాత్రం 'క్యాష్ ఆన్ డెలవరి' సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులు, గిఫ్ట్ కార్డులు, మొబైల్ వాలెట్ పేపెంట్ లాంటి ప్రత్యామ్నాయాలను అనుసరించాల్సిందిగా పిలుపునిచ్చింది.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470