Just In
- 12 hrs ago 6000mAh బ్యాటరీ, 12GB ర్యామ్ మోటోరోలా స్మార్ట్ఫోన్పై రూ.3000 తగ్గింపు.. సేల్ వివరాలు..!
- 13 hrs ago వన్ప్లస్ నార్డ్ CE 4 స్మార్ట్ఫోన్ విడుదల తేదీ ఖరారు.. మూడు కెమెరాలు సహా 6.7 అంగుళాల డిస్ప్లేతో లాంచ్..?
- 14 hrs ago 50MP కెమెరా, Exynos చిప్సెట్, అమోలెడ్ డిస్ప్లేతో శాంసంగ్ స్మార్ట్ఫోన్లు.. తొలిసారిగా Knox 3.1 రక్షణ..!
- 15 hrs ago Apple విజన్ ప్రో కంటే మా Quest 3 నే బెస్ట్! ధర కూడా తక్కువ! మార్క్ జుకర్బర్గ్ రివ్యూ
Don't Miss
- Movies Brahmamudi March 12th నేటి బ్రహ్మముడి సీరియల్.. రాజ్ మీద ఇందీరాదేవి చివరి అస్త్రం ఏంటంటే?
- News వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందా? జ్యోతిష్య శాస్త్ర అంచనాలు ఏం చెప్తున్నాయి!!
- Lifestyle Popcorn Brain:సోషల్ మీడియా ద్వారా పాప్కార్న్ బ్రెయిన్ ‘ఫీవర్’ మొదలైంది, ఈ కొత్త సమస్య ఏమిటి?
- Sports WPL 2024: పాపం దీప్తి శర్మ .. ఉత్కంఠ పోరులో గెలిచిన గుజరాత్!
- Automobiles హ్యుందాయ్ క్రెటా N Line లాంచ్.. స్పోర్టీ లుక్లో మతి పోగొడుతున్న SUV.. బుకింగ్లు ప్రారంభం
- Finance Ambani Stock: అంబానీ బెట్టింగ్ వేసిన స్టాక్.. రాకెట్ వేగంతో పెరిగిపోతోంది..
- Travel విశాఖ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అక్కడి వేసవి ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయంటే?!
మరో 9.. వరుస షాకులతో చైనా కంపెనీలు విలవిల
చైనా కంపెనీలకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
చైనా కంపెనీలకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా మరో 9 స్మార్ట్ఫోన్ కంపెనీలకు కేంద్రం నోటీసులు జారీచేసింది. యూజర్ల డేటా దుర్వినియోగం కాకుండా భద్రపర్చేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రక్రియల గురించి తెలియజేయాలంటూ ఈ స్మార్ట్ఫోన్ కంపెనీలకు కేంద్రం నోటీసులు పంపింది. నోటీసులు జారీచేసిన కంపెనీల్లో మోటోరోలో, ఆసుస్, హానర్, వన్ప్లస్, కూల్ ప్యాడ్, ఇన్ఫోకస్, బ్లూ, ఒప్పో, నుబియాలు ఉన్నాయి.
పుల్ చార్జింగ్ కేవలం 20 సెకన్లలోనే..
గత నాలుగు రోజుల క్రితమే
ఇదే విషయంపై గత నాలుగు రోజుల క్రితమే 21 స్మార్ట్ఫోన్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. వాటిలో ఎక్కువగా చైనా కంపెనీలే ఉన్నాయి.
వారు తీసుకుంటున్న భద్రతా చర్యలు గురించి
డివైజ్ను తయారుచేస్తున్నప్పుడు వారు తీసుకుంటున్న భద్రతా చర్యలు గురించి తెలుపాలని పేర్కొంది. ఆయా కంపెనీలు తమ వివరణ తెలియజేయడానికి ఆగస్టు 28 దాకా సమయం ఇచ్చినట్లు కేంద్ర ఐటీ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
మొబైల్ ఫోన్ల నుంచి
మొబైల్ ఫోన్ల నుంచి డేటా లీకవుతోందంటూ అంతర్జాతీయ స్థాయిలో నివేదికలు వస్తున్న నేపథ్యంలో తొలి దశలో డివైజ్లను, వాటిల్లో ముందస్తుగానే లోడ్ చేసిన సాఫ్ట్వేర్, యాప్స్ను నిశితంగా పరిశీలించడం జరుగుతుందని ఆయన వివరించారు.
డిజిటల్ లావాదేవీలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో
దేశంలో డిజిటల్ లావాదేవీలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో స్మార్ట్ఫోన్ భద్రతా విషయంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఎక్కువగా దృష్టిపెట్టింది.
భారత్, చైనా మధ్య ఉద్రికత్తలు నెలకొన్న తరుణంలో
మరోవైపు డోక్లాం ప్రాంతంపై భారత్, చైనా మధ్య ఉద్రికత్తలు నెలకొన్న తరుణంలో... కేంద్రం ఈ ఆదేశాలు జారీచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మనోళ్ల దెబ్బకు తుస్సుమన్న చైనా ఫోన్లు, కొనేవారే కరువు !
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470