Just In
- 40 min ago ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- 46 min ago Whatsapp Filters వాట్సాప్లో ఫిల్టర్స్ పేరుతో కొత్త ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..!!
- 2 hrs ago షియోమీ ప్రత్యేక ఈవెంట్.. బడ్స్ 5A, ప్యాడ్ SE సహా కీలక ఉత్పత్తుల విడుదల.. పూర్తి వివరాలు..!
- 2 hrs ago Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
Don't Miss
- News రేపు కామద ఏకాదశి.. ఈ రాశులు పట్టుకుందల్లా బంగారమే
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Finance EPFO News: ఉద్యోగులకు గుడ్న్యూస్.. మారిన పీఎఫ్ విత్డ్రా రూల్స్.. ఎంతంటే..??
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Movies Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
మరో 9.. వరుస షాకులతో చైనా కంపెనీలు విలవిల
చైనా కంపెనీలకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
చైనా కంపెనీలకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా మరో 9 స్మార్ట్ఫోన్ కంపెనీలకు కేంద్రం నోటీసులు జారీచేసింది. యూజర్ల డేటా దుర్వినియోగం కాకుండా భద్రపర్చేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రక్రియల గురించి తెలియజేయాలంటూ ఈ స్మార్ట్ఫోన్ కంపెనీలకు కేంద్రం నోటీసులు పంపింది. నోటీసులు జారీచేసిన కంపెనీల్లో మోటోరోలో, ఆసుస్, హానర్, వన్ప్లస్, కూల్ ప్యాడ్, ఇన్ఫోకస్, బ్లూ, ఒప్పో, నుబియాలు ఉన్నాయి.
పుల్ చార్జింగ్ కేవలం 20 సెకన్లలోనే..
గత నాలుగు రోజుల క్రితమే
ఇదే విషయంపై గత నాలుగు రోజుల క్రితమే 21 స్మార్ట్ఫోన్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. వాటిలో ఎక్కువగా చైనా కంపెనీలే ఉన్నాయి.
వారు తీసుకుంటున్న భద్రతా చర్యలు గురించి
డివైజ్ను తయారుచేస్తున్నప్పుడు వారు తీసుకుంటున్న భద్రతా చర్యలు గురించి తెలుపాలని పేర్కొంది. ఆయా కంపెనీలు తమ వివరణ తెలియజేయడానికి ఆగస్టు 28 దాకా సమయం ఇచ్చినట్లు కేంద్ర ఐటీ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
మొబైల్ ఫోన్ల నుంచి
మొబైల్ ఫోన్ల నుంచి డేటా లీకవుతోందంటూ అంతర్జాతీయ స్థాయిలో నివేదికలు వస్తున్న నేపథ్యంలో తొలి దశలో డివైజ్లను, వాటిల్లో ముందస్తుగానే లోడ్ చేసిన సాఫ్ట్వేర్, యాప్స్ను నిశితంగా పరిశీలించడం జరుగుతుందని ఆయన వివరించారు.
డిజిటల్ లావాదేవీలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో
దేశంలో డిజిటల్ లావాదేవీలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో స్మార్ట్ఫోన్ భద్రతా విషయంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఎక్కువగా దృష్టిపెట్టింది.
భారత్, చైనా మధ్య ఉద్రికత్తలు నెలకొన్న తరుణంలో
మరోవైపు డోక్లాం ప్రాంతంపై భారత్, చైనా మధ్య ఉద్రికత్తలు నెలకొన్న తరుణంలో... కేంద్రం ఈ ఆదేశాలు జారీచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మనోళ్ల దెబ్బకు తుస్సుమన్న చైనా ఫోన్లు, కొనేవారే కరువు !
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470