Just In
- 11 hrs ago 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- 13 hrs ago Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- 13 hrs ago 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా డ్యామేజీ కాని ఫోన్ ధర తగ్గింపు.. 108MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- 14 hrs ago వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
Don't Miss
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సర్వే రిపోర్ట్.. 82 శాతం మందికి జియో సెకండరీ సిమ్ మాత్రమే!
జియో నెట్వర్క్ను ఉపయోగించుకుంటోన్న యూజర్లలో 90శాతం మంది యూజర్లు ప్రీపెయిడ్ ఖతాదారులే.
దేశవ్యాప్తంగా జియో 4జీ నెట్వర్క్ వినియోగానికి సంబంధించి పలు ఆసక్తికర వివరాలను మార్కెట్ రిసెర్చ్ ఏజెన్సీ Velocity MR వెల్లడించింది. ఈ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపుగా 82శాతం మంది రిలయన్స్ జియో యూజర్లు ఈ సిమ్లను ఇప్పటికీ సెకండరీ నెట్వర్క్గానే భావిస్తున్నారు.
కేవలం 18శాతం యూజర్లు మాత్రమే...
కేవలం 18శాతం యూజర్లు మాత్రమే జియో నెట్వర్క్ను ప్రైమరీ కనెక్షన్గా భావిస్తున్నారు. కాల్ డ్రాపింగ్ సమస్యలలు వేధిస్తున్నప్పటికి జియో అందిస్తోన్న ఆఫర్స్ను దృష్టిలో ఉంచుకుని 86శాతం మంది యూజర్లు రిలయన్స్ జియోతో కంటిన్యూ అయ్యేందుకే మెగ్గుచూపుతున్నట్లు స్టడీ తెలిపింది.
అతితక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ..
దేశవ్యాప్తంగా బలమైన సబ్స్ర్కైబర్ బేస్ను కలిగి ఉన్న రిలయన్స్ జియో ప్రతి 10 మంది రెస్పాండెంట్లలో నలుగురిని ప్రభావితం చేయగలిగిందని స్టడీ వెల్లడించింది. జియో అతితక్కువ కాలంలోనే మార్కెట్ పాపులారిటీని సొంతం చేసుకున్నప్పటికి, ఆ పాపులారిటీ అనేది ఎంతకాలం స్థిరంగా కొనసాగుతోంది అనేది స్పష్టం కావల్సి ఉందని ఈ రిసెర్చ్ అభిప్రాయపడింది.
అత్యధిక శాతం మంది ప్రీపెయిడ్ ఖతాదారులే..
జియో నెట్వర్క్ను ఉపయోగించుకుంటోన్న యూజర్లలో అత్యధిక శాతం మంది యూజర్లు ప్రీపెయిడ్ ఖతాదారులే. ఇదే సమయంలో వొడాఫోన్, ఎయిర్టెల్ నెట్వర్క్లకు భారీ సంఖ్యలో పోస్ట్-పెయిడ్ ఖతాదారులు ఉన్నారని, ప్రధానంగా ఈ విషయాన్ని పరిగణంలోకి తీసుకోవల్సి ఉందని స్టడీ అభిప్రాయపడింది.
మీ Jio నెంబర్ మెయిన్ బ్యాలన్స్ చెక్ చేసుకోవాలంటే..?
*333#కు డయల్ చేయటం ద్వారా మీ రిలయన్స్ జియో నెంబర్కు సంబంధించిన మెయిన్ బ్యాలన్స్ ఫోన్ డిస్ప్లే పై ప్రత్యక్షమవుతుంది. లేకుంటే MBAL అని టైప్ చేసి 55333 నెంబర్కు ఎస్ఎంఎస్ చేయటం ద్వారా బ్యాలన్స్ వివరాలు మెసేజ్ రూపంలో మీకు అందుతాయి.
ప్రీపెయిడ్ బ్యాలన్స్ అలానే ప్యాక్ వ్యాలిడిటీ వివరాలు తెలుసుకోవాలంటే..?
BAL అని టైప్ చేసి 199 నెంబర్కు మీ జియో సిమ్ నుంచి ఎస్ఎంఎస్ పంపటం ద్వారా ప్రీపెయిడ్ బ్యాలన్స్ ఇంకా ప్యాక్ వ్యాలిడిటీ వివరాలు మీకు మెసేజ్ రూపంలో అందుతాయి.
పోస్ట్పెయిడ్ బిల్ తెలుసుకోవాలంటే..?
మీ Jio నెంబర్కు సంబంధించి పోస్ట్పెయిడ్ బిల్ అమౌంట్ తెలుసుకోవాలంటే BILL అని టైప్ చేసి 199 నెంబర్కు మీ జియో సిమ్ నుంచి ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ రూపంలో పోస్ట్పెయిడ్ బిల్ వివరాలు అందుతాయి.
టారిఫ్ ప్లాన్ వివరాలను తెలుసుకోవాలంటే..?
మీరు సబ్స్ర్కైబ్ చేసుకున్న టారిఫ్ ప్లాన్ వివరాలను తెలుసుకోవాలంటే MY PLAN అని టైప్ చేసి 199 నెంబర్కు మీ జియో సిమ్ నుంచి ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ రూపంలో ఆ వివరాలు మీకు అందుతాయి.
డేటా యూసేజ్ను చెక్ చేసుకోవాలంటే..?
రిలయన్స్ జియోలో 4జీ డేటాకు మాత్రమే డబ్బులను వసూలు చేయటం జరుగుతోంది. Jio డేటా యూసేజ్ను చెక్ చేసుకునేందుకు ఏ విధమైన USSD కోడ్ అందుబాటులో లేదు. ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్లి డేటా యూసేజ్ లిమిట్ను సెట్ చేసుకోవటం ద్వారా జియో డేటాను మీ ప్లాన్కు అనుగుణంగా వాడుకునే అవకాశం ఉంటుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470