Just In
- 7 hrs ago OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- 9 hrs ago వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- 10 hrs ago యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 10 hrs ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బికారి పాకిస్తాన్కు 3 టమోటాలు పంపండి, ఆడుకుంటున్న నెటిజన్లు
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రదాడి ద్వారా 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన పాకిస్తాన్కు తగిన బుద్ది చెప్పేందుకు భార
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రదాడి ద్వారా 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన పాకిస్తాన్కు తగిన బుద్ది చెప్పేందుకు భారత్ ఇప్పటికే పలు చర్యలు ప్రారంభించింది.ఇందులో భాగంగా పాకిస్తాన్ని ఆర్థికంగా దెబ్బ తీయడానికి భారత్ నిర్ణయించుకుంది. మొదటగా ఎగుమతల సుంకం భారీగా పెంచేసి తీవ్ర కష్టాల్లోకి నెట్టేసింది. ఇదే క్రమంలో భారత ప్రభుత్వానికి అండగా వ్యాపారులు సైతం ఇదే బాటలో నడుస్తున్నారు. ఇక్కడి నుంచి పాకిస్థాన్కు వెళ్లాల్సిన టమోటాల ఎగుమతులను నిలిపివేశారు.నష్టం వచ్చిన పర్వాలేదు.. ఇక్కడి ప్రజలకే ఉచితంగా పంపిణీ చేస్తాం.. కానీ పాకిస్తాన్కు మాత్రం పంపేది లేదని స్పష్టం చేశారు. వ్యాపారులు తీసుకున్న నిర్ణయం తర్వాత భారత్ పాక్ బోర్డర్లో పెద్ద ఎత్తున టమాటా లారీలు నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు టమాటాలు ఎగుమతి చేయని భారత్ మీద ఏకంగా ఆటం బాంబ్ వేయాలంటూ ఓ పాకిస్తాన్ టీవీ జర్నలిస్ట్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది.
పాకిస్తాన్ సీ42 అనే చానల్కు చెందిన జర్నలిస్ట్
ఈ వీడియోలో పాకిస్తాన్ సీ42 అనే చానల్కు చెందిన జర్నలిస్ట్ ఒకరు మాట్లాడుతూ.. ‘మా దేశానికి ఇండియా టమాటాలు పంపించకపోవడం నీచమైన నిర్ణయం. ఆ టమాటాలను మోదీ, రాహుల్ గాంధీ ముఖం మీద కొడతాం. టమాటాలను ఆపి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇందుకు ఆటంబాంబుతో సమాధానం ఇవ్వాల్సిన సమయం వచ్చింది' అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
వీడియో వైరల్
టమోటాలు లేకుండా పాకిస్థాన్ బతకలేదనుకుంటోందని ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఈ వీడియో వైరల్ అయింది. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ వీడియోను నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. నెటిజన్లు అతనిపై విపరీతమైన జోకులు వేస్తూ నవ్వుకుంటున్నారు
బికారి పాకిస్తాన్కు 3కిలోల టమాటాలు
మంచి ఎంటర్టైన్మెంట్ అందించాడంటూ కొందరు.. ‘భారత్ను ఆటం బాంబు నుంచి కాపాడేందుకు ఆ బికారి పాకిస్తాన్కు 3కిలోల టమాటాలు పంపించండిరా బాబూ' అని మరి కొందరు ట్వీట్ చేస్తున్నారు
పుల్వామా ఉగ్ర దాడి
పుల్వామా ఉగ్ర దాడి అనంతరం పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచే క్రమంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద ట్యాక్స్ను 200శాతానికి పెంచింది. దీంతో దిగుమతులు తగ్గిపోయాయి. మరోవైపు భారత రైతులు కూడా తమ ఉత్పత్తులను పాక్కు ఎగుమతి చేయకుడదని నిర్ణయం తీసుకున్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరుపుదాడులు
ఇదిలా ఉండగా పుల్వామా ఉగ్రదాడి కి ప్రతీకారం గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ లోని టెర్రరిస్ట్ క్యాంపు ల పై మెరుపుదాడులు చేసినట్టు సమాచారం
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470