Home
News

ప్యాట్నీ కంప్యూటర్స్ సీఈవోగా ఫణీష్ మూర్తి

By Super
Phaneesh Murthy
ప్యాట్నీ కంప్యూటర్స్ కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసినట్లు ఐగేట్ తెలిపింది. ఫణీష్ మూర్తిని సీఈవోగా నియమిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ప్రస్తుత సీఈవో జయకుమార్ ఆ పదవినుంచి వైదలగనున్నారు. ప్యాట్నీ కొనుగోలుకి ఈ జనవరి 10న ఐగేట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ప్రధాన ప్రమోటర్లు నరేంద్ర ప్యాట్నీ , అశోక్ ప్యాట్నీ, గజేంద్ర ప్యాట్నీలతోపాటు జనరల్ అట్లాంటిక్‌ల వాటాలను సొంతం చేసుకుంది. నిబంధనల ప్రకారం వాటాదారుల నుంచి కూడా 20% వాటాను టెండర్ ద్వారా కొనుగోలు చేసింది. వెరసి ప్యాట్నీలో ఐగేట్ వాటా సుమారు 83%కు చేరుకుంది. స్టాక్ ఎక్స్ఛేంజీలలో విడిగా రెండు కంపెనీల లిస్టింగ్ కొనసాగుతుందని ఐగేట్ ఈ సందర్భంగా తెలిపింది.
Best Mobiles in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X