Just In
- 37 min ago Apple iPad 2024 ఆపిల్ కొత్త ఐప్యాడ్ల విడుదల మరింత ఆలస్యం.. కారణాలు ఇవేనా..??
- 2 hrs ago వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- 4 hrs ago రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- 5 hrs ago 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
Don't Miss
- Movies Tillu Square: శ్రీలీల సహా అనుపమ క్యారెక్టర్ మిస్ చేసుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా?
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
టెలికం వ్యాపారానికి అనిల్ అంబాని గుడ్బై, తరువాత వ్యూహం ఇదే !
టెలికం రంగంలో దూసుకుపోతున్న ఆర్కామ్ తమ వినియోగదారులకు షాకిచ్చింది. తన టెలికం సర్వీసులను మూసివేసేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది.
టెలికం రంగంలో దూసుకుపోతున్న ఆర్కామ్ తమ వినియోగదారులకు షాకిచ్చింది. తన టెలికం సర్వీసులను మూసివేసేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకున్న అనిల్ అంబాని తన టెలికం సేవలను మూసివేస్తున్నారనే వార్తలు ఇప్పుడు ఉద్యోగులను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే 2జీ సేవలను మాత్రమే మూసివేస్తామని 4జీ సేవలను అందిస్తామని ఆ దిశగా అడుగులు వేస్తున్నామని కంపెనీ తెలిపింది.
షియోమి ఫోన్లకు MIUI 9 అప్డేట్, ఈ ఫోన్లకు మాత్రమే !
వచ్చే నెల 30 నుంచి..
నష్టాల్లో కొనసాగుతున్న టెలికం సేవల సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్ను వచ్చే నెల 30 నుంచి వైర్లెస్ టెలిఫోన్ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లుగా కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం సంస్థకు రూ.46 వేల కోట్ల అప్పు ఉంది.
4 కోట్ల మంది వినియోగదారులు..
ప్రస్తుతం కంపెనీకి ఉన్న 4 కోట్ల మంది వినియోగదారులు 4జీకి అప్గ్రేడ్ కావడమా లేదా ఇతర నెట్వర్క్లను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
4జీ ఇంటర్నెట్ సేవలను..
2జీ సర్వీసును మూసివేస్తున్నప్పటికీ 4జీ ఇంటర్నెట్ సేవలను యథాతథంగా కొనసాగించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
రిలయన్స్ జియోతో స్పెక్ట్రం..
4జీ మొబైల్ సేవలకు సంబంధించి ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోతో స్పెక్ట్రం పంచుకుంటున్నది. ఐఎల్డీ వాయిస్, కన్జ్యూమర్ వాయిస్, 4జీ డోంగిల్ పోస్ట్ పెయిడ్ సర్వీసులను కొనసాగించనున్నది.
1500-2000 మంది సిబ్బంది భవిష్యత్తుపై
దీంతో ఆర్కామ్లో పనిచేస్తున్న 1500-2000 మంది సిబ్బంది భవిష్యత్తుపై నీలినీడలు నెలకొన్నాయి. ఈ విషయంపై కంపెనీ వర్గాలు స్పందించడానికి నిరాకరించాయి.
లాభాలు తెచ్చే 4జీ సేవలపై..
లాభాలు తెచ్చే 4జీ సేవలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు, మిగతా వాటిని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు ఇటీవల కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే.
చ్చే నెల రోజుల్లో ఈ సేవలకు స్వస్తి ..
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టెలికం సేవలను ఇంకా కొనసాగించలేమని, వచ్చే నెల రోజుల్లో ఈ సేవలకు స్వస్తి పలుకాలనుకుంటున్నట్లు ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్లో ఆర్కామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుర్దీప్ సింగ్ పేర్కొన్నారు.
డీటీహెచ్ వ్యాపారానికి సంబంధించి..
అలాగే డీటీహెచ్ వ్యాపారానికి సంబంధించి లైసెన్స్ గడువు ముగిసిన వెంటనే ఈ బిజినెస్ను కూడా మూసివేయనున్నట్లు తెలిపింది. నవంబర్ 21 వరకు లైసెన్స్ గడువు ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470