Just In
- 1 hr ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 3 hrs ago స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 3 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 6 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- News పొలిటికల్ పంచ్, ఓటు కోసం మాట మార్చిన సీఎం, కాలేజ్ అమ్మాయి కేసు కోసం స్పెషల్ కోర్టు!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎదురులేని జియో, కుదేలయిన ఆర్కామ్, ట్రాయ్ న్యూ రిపోర్ట్ ఇదే
దేశీయ టెలికాం మార్కెట్లో పెను ప్రకంపనలు నమోదవుతున్నాయి. రిలయన్స్ జియో మరింతగా ముందుకు దూసుకెళ్తోంది. కొత్త సబ్స్క్రైబర్లను యాడ్ చేసుకోవడంలో జియో అగ్రగామిగా ఉందని ట్రాయ్ డేటాలో వెల్లడైంది.
దేశీయ టెలికాం మార్కెట్లో పెను ప్రకంపనలు నమోదవుతున్నాయి. రిలయన్స్ జియో మరింతగా ముందుకు దూసుకెళ్తోంది. కొత్త సబ్స్క్రైబర్లను యాడ్ చేసుకోవడంలో జియో అగ్రగామిగా ఉందని ట్రాయ్ డేటాలో వెల్లడైంది. ట్రాయ్ కొత్తగా విడుదల చేసిన డేటాలో జనవరి నెలలో భారత్ టెలికాం సబ్స్క్రైబర్ బేస్ మొత్తంగా 15.66 మిలయన్లు తగ్గి 1,175.01 మిలియన్లుగా నమోదైనట్టు తెలిసింది. మొత్తంగా వైర్లెస్ సబ్స్క్రైబర్లు కూడా 15.5 మిలియన్లు తగ్గి 1,151.94 మిలియన్లుగా నమోదయ్యారు. ఆశ్చర్యకరంగా ఈ నెలలో జియో 8.3 మిలియన్ల మంది కొత్త సబ్స్క్రైబర్లను చేర్చుకున్నట్టు వెల్లడైంది. ఈ సంఖ్య తన ప్రత్యర్థులు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ల చేర్చుకున్న సబ్స్క్రైబర్ల సంఖ్య కంటే రెండింతలు ఎక్కువని తెలిసింది.
ఫేస్బుక్లో ఈ పదం టైప్ చేస్తే మీ అకౌంట్ హ్యాక్ అవుతుందని తెలుసా..?
మొత్తంగా 1.26 కోట్లకు..
2017 డిసెంబర్ నెలలో 1,190.67 మిలియన్లుగా ఉన్న టెలికాం సబ్స్క్రైబర్ల సంఖ్య, 2018 జనవరి నాటికి 1,175.01 మిలియన్లకు తగ్గినట్టు ట్రాయ్ తెలిపింది. దిగ్గజ టెలికాం ఆపరేటర్లు మొత్తంగా 1.26 కోట్లకు పైగా కస్టమర్లను యాడ్ చేసుకున్నట్టు పేర్కొంది.
జియో సబ్స్క్రైబర్లు 168.3 మిలియన్లకు..
జియో 8.3 మిలియన్ కొత్త సబ్స్క్రైబర్లతో టాప్లో ఉందన్నారు. దీంతో మొత్తంగా జియో సబ్స్క్రైబర్లు 168.3 మిలియన్లకు చేరుకున్నట్టు చెప్పింది. అయితే మొత్తం సబ్స్క్రైబర్ బేస్ పరంగా చూసుకుంటే 291.6 మిలియన్లతో ఎయిర్టెల్ కంపెనీనే టాప్లో ఉంది. కానీ కంపెనీ కేవలం 1.5 మిలియన్ మంది కొత్త సబ్స్క్రైబర్లను మాత్రమే ఈ కంపెనీ చేర్చుకుంది.
ఐడియా 1.1 మిలియన్లు
అదేవిధంగా ఐడియా 1.1 మిలియన్ల మంది కొత్త సబ్స్క్రైబర్లను యాడ్ చేసుకుంది. వొడాఫోన్ 1.28 మిలియన్ల మందిని, బీఎస్ఎన్ఎల్ 0.39 మిలియన్ల మందిని యాడ్ చేసుకున్నాయి.
ఆర్కామ్..
ఆర్కామ్ తన టెలికాం సర్వీసులను డిసెంబర్లో మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో 21 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ఎయిర్సెల్ కూడా 3.4 మిలియన్ల మందిని, టాటా టెలి 1.9 మిలియన్ల మందిని, టెలినార్ 1.6 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను వదులుకుంది.
వినియోగదారులు క్రమంగా తగ్గుతున్నారు
ఇదిలా ఉంటే వినియోగదారులు క్రమంగా తగ్గుతున్నారు. చిన్నస్థాయి సంస్థలు తమ వినియోగదారులను కోల్పోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నదని ట్రాయ్ పేర్కొంది. డిసెంబర్ 2017 నాటికి 119.06 కోట్ల స్థాయిలో ఉన్న వినియోగదారులు ఆ మరుసటి నెలకుగాను 117.5 కోట్లకు తగ్గగా వీరిలో మొబైల్ వినియోగదారులు 115.19 కోట్లు ఉన్నారు. జనవరిలో కొత్తగా 1.26 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు చేరారని తెలిపింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470