Just In
- 7 min ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 23 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
Don't Miss
- Movies
Veera Simha Reddy 15 Days Collections: కలిసొచ్చిన హాలీడే.. 3 రెట్లు పెరిగిన వసూళ్లు.. లాభాలు చూస్తే!
- News
వైఎస్సార్ స్వాంతంత్ర్య సమరయోధుడా? రిపబ్లిక్ డే సాక్షిగా వైఎస్ షర్మిలకు తప్పని ట్రోల్స్!!
- Finance
Stock Market: బేజారులో దేశీయ స్టాక్ మార్కెట్లు.. అక్కడ అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఎందుకిలా
- Automobiles
XUV400 EV బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా?
- Sports
INDvsNZ : తొలి టీ20కి అంతా రెడీ.. వీళ్లే మ్యాచ్ గెలిపిస్తారు!
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
జియో పుట్బాల్ ఆఫర్, కొత్తగా ఉంది కదా,ఆఫర్ ఇంకా కొత్తగా ఉంటుంది !
దేశీయ టెలికారం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తొలిసారి జియో నెట్వర్క్ యాక్టివేట్ చేసుకునే కొత్త స్మార్ట్ఫోన్ కస్టమర్లకు ఫుట్బాల్ ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇతర దిగ్గజాలను సవాల్ చేస్తూ దూసుకొచ్చిన ఈ ఆఫర్లో భారీగా క్యాష్బ్యాక్ అందిస్తోంది. మొత్తం మీద ఈ ఆఫర్ కింద ఈ స్మార్ట్ఫోన్ యూజర్లకు 2,200 రూపాయల వరకు ఇన్స్టాంట్ క్యాష్బ్యాక్ యూజర్లకు అందివ్వనుంది.

ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్ మోడల్స్కు ..
షియోమి, శాంసంగ్, మోటోరోలా, ఆసుస్, హువావే, ప్యానాసోనిక్, ఎల్జీ, నోకియా, మైక్రోమ్యాక్స్ వంటి పలు డివైజ్లను కొనుగోలు చేసే కస్టమర్లకు జియో ఈ ఫుట్బాల్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. అలాగే ఎంపిక చేసిన ఇతర స్మార్ట్ఫోన్ మోడల్స్కు కూడా ఇది అందుబాటులో ఉంటుంది.

198 రూపాయలతో..
ఈ ఆఫర్ కింద ఫోన్ యాక్టివేషన్ చేయించుకునే సమయంలో జియో యూజర్లు ప్రీపెయిడ్ ప్లాన్లు 198 రూపాయలతో లేదా 299 రూపాయలతో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

44 జియో ఓచర్లు
దీంతో యూజర్లకు 44 జియో ఓచర్లు మైజియో అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. ఈ ఓచర్ ఒక్కో దాని విలువ 50 రూపాయలు. ఈ ఓచర్లను తర్వాత రీఛార్జ్లలలో వాడుకోవచ్చు. కొత్త, పాత జియో కస్టమర్లందరికీ ఈ ఫుట్బాల్ ఆఫర్ వర్తిస్తుంది.

మార్చి 31 వరకు మాత్రమే..
కాగా మైజియో యాప్ ద్వారా మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ చెప్పింది. ఈ ఆఫర్ కింద వచ్చిన ఓచర్లను యూజర్లు సద్వినియోగం చేసుకోకపోతే, 2022 మార్చి 31న ఎక్స్పైరి అయిపోతాయి.

వేరే వారికి బదిలీ చేయడానికి వీలుండదు
ఈ ఓచర్లను వేరే వారికి బదిలీ చేయడానికి వీలుండదు. ఒక్కసారి మాత్రమే వీటిని రిడీమ్ చేసుకోవచ్చు. యూజర్లు తమ క్యాష్బ్యాక్ ఓచర్లను మైజియో యాప్లో ''మై ఓచర్స్' సెక్షన్ కింద చూసుకోవచ్చు. ఈ ఆఫర్ కూడా కేవలం అర్హత పొందిన డివైజ్లలో దేశీయ వేరియంట్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రొ డివైజ్లకు
రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రొ డివైజ్లకు ఇప్పటికే జియో తన ఫుట్బాల్ ఆఫర్ను లాంచ్ చేసింది. అదనంగా కోమియో ఎస్1 లైట్, సీ1 లైట్ యూజర్లకు ఈ ఆఫర్కు అర్హులే. షియోమి రెడ్మి వై1, శాంసంగ్ ఆన్8, హానర్ 9ఐ, బ్లాక్బెర్రీ కీవన్, మైక్రోమ్యాక్స్ భారత్1 వంటి డివైజ్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470