Just In
- 1 hr ago OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- 7 hrs ago Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- 9 hrs ago మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- 11 hrs ago Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
Don't Miss
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Movies Hyper Aadi: నిన్ననే సీక్రెట్గా పెళ్లి చేసుకున్న హైపర్ ఆది.. షోలో వైఫ్ ఫేస్ రివీల్.. మీరూ చూశారా?
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రూ. 1000 నుంచి రూ 6 లక్షల కోట్లకు, 16 కోట్ల మందిని తాకిన జియో
పారిశ్రామిక దిగ్గజం జియో అధినేత ముఖేష్ అంబాని రిలయన్స్ గ్రూపు 40వ వార్షికోత్సవ వేడుకలను ముంబైలో అట్టహాసంగా నిర్వహించారు.
పారిశ్రామిక దిగ్గజం జియో అధినేత ముఖేష్ అంబాని రిలయన్స్ గ్రూపు 40వ వార్షికోత్సవ వేడుకలను ముంబైలో అట్టహాసంగా నిర్వహించారు. రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీకి రిలయన్స్ ఫ్యామిలీ ఘనంగా నివాళులు అర్పించింది. ఈ సంధర్భంగా జియో అధినేత ముఖేష్ అంబాని తన జీవిత ప్రస్థానంలోని మైళురాళ్లను అలాగే భవిష్యత్ వ్యూహలను అందరితో షేర్ చేసుకున్నారు.
రోజుకు 1జిబి డేటా, రూ. 70 రోజులు, బెస్ట్ ఏదో సెలక్ట్ చేసుకోండి..?
1,000 ఇన్వెస్ట్ చేసిన వారి పెట్టుబడి విలువ..
రూ. 1,000తో ప్రారంభమైన కంపెనీ నేడు రూ. 6 లక్షల కోట్ల స్థాయికి ఎదిగిందని, 1977లో ఆర్ఐఎల్లో రూ. 1,000 ఇన్వెస్ట్ చేసిన వారి పెట్టుబడి విలువ ప్రస్తుతం 2009 రెట్లు పెరిగి రూ. 20.9 లక్షల స్థాయికి చేరిందని ఇది ఎంతో సంతోషించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.
టాప్ 20 కంపెనీల్లో ..
ధీరుభాయ్ దార్శనికత, లక్ష్యాలు, సూత్రాలకు రిలయన్స్ గ్రూప్ కట్టుబడి ఉంటుందని. ప్రపంచంలోని టాప్ 20 కంపెనీల్లో రిలయన్స్ను నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జియో అధినేత ప్రకటించారు.
సబ్స్క్రైబర్ల సంఖ్యలో రికార్డుల మోత
కాగా జియో సబ్స్క్రైబర్ల సంఖ్యలో రికార్డుల మోత మోగిస్తోంది. సంవత్సరం గడిసి మూడు నెలలైన కాలంలోనే రిలయన్స్ జియో కస్టమర్ల సంఖ్య 16 కోట్లను తాకింది. ఈ విషయాన్ని ముఖేష్ అంబానీ కొడుకు ఆకాశ్ అంబానీ వెల్లడించారు.
ఆరు నెలల పాటు ప్రమోషనల్ ఆఫర్తో ..
రిలయన్స్జియో ఆరు నెలల పాటు ప్రమోషనల్ ఆఫర్తో గతేడాది సెప్టెంబర్లో టెలికాం మార్కెట్లోకి అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి టెలికాం మార్కెట్లో ధరల యుద్ధం ప్రారంభమైంది.
5జీ వాతావరణంలో..
మరోవైపు దేశీయ టెలికాం ఆపరేటర్లు భద్రతాపరమైన విషయాల్లో ముఖ్యంగా 5జీ వాతావరణంలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని రిలయన్స్ జియో చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యురిటీ ఆఫీసర్ బ్రిజేష్ దత్తా తెలిపారు.
కస్టమర్లకు సెక్యురిటీ పరమైన సర్వీసులు..
ఆధునిక టెక్నాలజీలు సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్కింగ్, నెట్వర్క్స్ ఫంక్షన్స్ వర్చ్యూలైజేషన్ వంటి వాటిని స్వీకరించాలని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీస్ రిటైల్, సంస్థ కస్టమర్లకు సెక్యురిటీ పరమైన సర్వీసులు అందజేస్తాయన్నారు.
రిలయన్స్ ఫ్యామిలీ డే వేడుకలకు..
నేవీ ముంబయిలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్లో నిర్వహించిన రిలయన్స్ ఫ్యామిలీ డే వేడుకలకు ముకేశ్ కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, సుమారు 50,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబీకులు హాజరయ్యారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470