Just In
- 8 hrs ago 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- 10 hrs ago Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- 10 hrs ago 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా డ్యామేజీ కాని ఫోన్ ధర తగ్గింపు.. 108MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- 12 hrs ago వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
Don't Miss
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఫ్రీడం 251 ఫోన్ల కథ ముగిసింది !
ఈ కంపెనీ కథ పూర్తిగా కంచికి చేరినట్లు కనిపిస్తుంది.
రింగింగ్ బెల్స్ ఈ కంపెనీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రపంచంలో అత్యంత తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లను అందిస్తామంటూ ముందుకొచ్చిన కంపెనీ..రూ.251కే స్మార్ట్ఫోన్ అంటూ దేశ వ్యాప్తంగా సంచంనలం కూడా రేపింది. అయితే అనుకున్న సమయానికి డెలివరీ ఇవ్వక కంపెనీ అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇప్పుడు ఈ కంపెనీ కథ పూర్తిగా కంచికి చేరినట్లు కనిపిస్తుంది.
మోహిత్ గోయల్
రింగింగ్ బెల్స్ సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ మోహిత్ గోయల్ ఆ సంస్థ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.
విభేదాల కారణంగా
ఈ సంస్థను అన్నదమ్ములు మోహిత్, అన్మోల్ కలసి ప్రారంభించిన సంగతి తెలిసిందే. వారిద్దర మధ్య విభేదాల కారణంగా మోహిత్ తో పాటు సంస్థ సీఈవో, మోహిత్ గోయల్ భార్య ధారణ గోయల్ కూడా రాజీనామా చేసినట్టు సమాచారం.
2016 ఫిబ్రవరిలో
దీంతో 2016 ఫిబ్రవరిలో మొబైల్ సంస్థల గుండెల్లో గుబులు రేపిన రింగింగ్ బెల్స్ కథ ఏడాది తిరగకుండానే ముగిసిపోయే ప్రమాదంలో పడగా, మోహిత్ సోదరుడు అన్మోల్ ప్రస్తుతం కంపెనీ ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
కార్యకలాపాలు యథావిధిగా
అశోక్ చద్దా కన్సల్టింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగనున్నట్టు అందులో పేర్కొంది. తమ సంస్థ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని, స్పష్టమైన వ్యాపార లక్ష్యాలకు కట్టుబడి వున్నామని వ్యవస్థాపక నిర్వాహకుడైన అన్ మోల్ ప్రకటించారు.
ఎండీఎం ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో
కాగా, రింగింగ్ బెల్స్ నుంచి రాజీనామా చేసిన మోహిత్ గోయల్ ఎండీఎం ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470