Just In
- 1 hr ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 2 hrs ago స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 2 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 5 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- News ఎంపీ ఎన్నికల బరిలో బర్రెలక్క.. ఇంపాక్ట్ ఉంటుందా?
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Movies Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దూకుడు పెంచిన సామ్సంగ్, భారత్లో నెలకు 10 లక్షలు ఫోన్లు తయారీ
ఉత్పాదక శక్తిని మరింతగా పెంచేందుకు 4,915 కోట్ల పెట్టుబడి..
దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం సామ్సంగ్, భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. ఉత్తర్ప్రదేశ్లోని నోయిడాలో సామ్స్ంగ్కు తయారీ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్లో ఇప్పటికే స్మార్ట్ఫోన్లు, రిఫ్రీజరేటర్లు, టీవీలు తయారవుతున్నాయి. ఈ ప్లాంట్ ఉత్పాదక శక్తిని మరింతగా పెంచేందుకు 4,915 కోట్లను పెట్టబుడులుగా తీసుకువస్తున్నట్లు సామ్సంగ్ తెలిపింది.
వేల మందికి ఉపాధి
నోయిడాలోని ప్లాంట్ను అదనంగా 35 ఎకరాలకు విస్తరించటం వల్ల తయారీ సామర్థ్యం పెరగటంతో పాటు అదనంగా వేల మందికి ఉపాది లభిస్తుంది సామ్సంగ్ తెలిపింది.
రెండేళ్ల కాలంలో ఖర్చు చేస్తారు...
ఈ పెట్టుబడులను రానున్న రెండేళ్ల కాలంలో ఖర్చు చేయనున్నట్లు సామ్సంగ్ తెలిపింది. మేక్ ఇన్ ఇండియా విజన్కు తాము కట్టుబడి ఉన్నామని, ఈ పెట్టుబడులే అందుకు నిదర్శనమని సామ్సంగ్ సౌత్ వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈఓ HC Hong తెలిపారు.
ప్రస్తుతం నెలకు 50 లక్షల స్మార్ట్ఫోన్ యూనిట్లు
ప్రస్తుతానికి నెలకు 50 లక్షల స్మార్ట్ఫోన్ యూనిట్లను తయారు చేయగలుగుతున్నామని, విస్తరణ పనులు పూర్తి అయి తయారీ సామర్థ్యం పెరిగినట్లయితే నెలలకు 100 లక్షల స్మార్ట్ఫోన్లను తయారు చేయగలుగుతామని సామ్సంగ్ తెలిపింది.
టీవీలతో పాటు రిఫ్రీజరేటర్ల ఉత్పాదన కూడా..
ఇదే సమయంలో టీవీలతో పాటు రిఫ్రీజరేటర్ల తయారీ కూడా మరింత పెరుగుతుందని సామ్సంగ్ వెల్లడించింది.
నోయిడా ప్లాంట్ 1996లో ప్రారంభమైంది..
నోయిడా ప్లాంట్ను సామ్సంగ్ 1996లో ఏర్పాటు చేయగా, 1997 నుంచి టీవీల తయారీ మొదలైంది. 2005 నుంచి మొబైల్ ఫోన్ల తయారీని ప్రారంభించారు. సామ్సంగ్కు నోయిడాలోనే కాకుండా తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులోనూ ఒక ప్లాంట్ ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470