Home
News

జర్మనీ ప్రకటించేసింది!

By Prashanth
Asus


ఎంపిక చేసిన ట్రాన్స్ ఫార్మర్ టాబ్లెట్ లలో ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంను అప్ డేట్ చేయాలని అసస్ జర్మనీ నిర్ణయం తీసుకోవటంతో అక్కడి టెక్నాలజీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తాజా అప్ డేట్ ను స్వీకరించే గ్యాడ్జెట్ ల జాబితాలో అసస్ ట్రాన్స్ ఫార్మర్ టీఎఫ్101తో పాటు అసస్ ఈ ప్యాడ్ స్లైడర్ ఎస్ఎల్101 టాబ్లెట్ పీసీలు ఉన్నాయి.

ట్రాన్స్ ఫార్మర్ సిరీస్ టాబ్లెట్ పీసీలన్నింటిలో అసస్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ వోఎస్ ను ప్రవేశపెట్టనుందన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. ఈ పుకార్లను ఖండిస్తూ అసస్ వెలువరించిన తాజా ప్రకటన పలువురిలో మెదులుతున్న సందేహాలను నివృత్తి చేసినట్లయింది. ఈ టాబ్లెట్ లలో ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ జెల్లీబీన్ 4.1 ఆపరేటింగ్ సిస్టంను నిక్షిప్తం చెయ్యటం వల్ల మరింత సౌక్యవంతమైన కంప్యూటింగ్ ను యూజర్ ఆస్వాదించగలుగుతాడు.

మొబైలింగ్ కమ్ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ‘అసస్ మెమో 171’ ఫీచర్లు:

డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 7 అంగుళాల సూపర్ ఐపీఎస్, LED డిస్ ప్లే (రిసల్యూషన్ 1280*800 పిక్సల్స్), 5 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా, వీడియో రికార్డింగ్, ఆటో ఫోకస్, సెకండరీ కెమెరా 1.3 మెగా పిక్సల్స్,ఇంటర్నల్ మెమెరీ 16జీబి,ర్యామ్ 1జీబి, మిమిక్ బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ, ధర అంచనా రూ.30,000.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X