Just In
- 1 hr ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 3 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
- 20 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 22 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
Don't Miss
- News
తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ స్థానంలో వందే మెట్రో ..!!
- Lifestyle
February Personality Traits: ఈ నెలలో పుట్టిన వ్యక్తులు ఎలాంటి వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు!
- Movies
మీరా జాస్మిన్ రీ ఎంట్రీ పక్కా? హిట్ ఇచ్చిన డైరెక్టర్ తోనే మళ్లీ.. రామ్ పోతినేని సినిమాలో అలా!
- Sports
INDvsAUS : ఎట్టకేలకు దక్కిన వీసా.. టెస్టు సిరీస్ కోసం భారత్కు ఖవాజా!
- Finance
Adani: పార్లమెంటుకు అదానీ పంచాయితీ.. విపక్షాల పట్టు.. మోదీ కాపాడతారా..?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రెండు ప్రాణాలను తీసిన సెల్ ఫోన్ చార్జర్
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్లు అనేవి కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ ఎప్పుడు ఉంటుంది . సోషల్ మీడియా వచ్చిన తరువాత అయితే ఇవి మరీ ఊపందుకున్నాయి. పొద్దున లేస్తే వాట్సప్ , ఫేస్ బుక్, ట్విట్టర్ వీటితోనే టైం పాస్ చేస్తున్నారు. టైంపాస్ వరకు బాగానే ఉంది కాని ఫోన్ ఛార్జింగ్ అనేది చాలా సమస్యగా మారిన విషయం అందరూ గమనించే ఉంటారు. అదీగాక ఫోన్లు ఛార్జింగ్ పెట్టగానే పేలిపోతున్నాయి.ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది సెల్ ఫోన్ చార్జర్ పేలి రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి..... పూర్తి వివరాల్లోకి వెళ్తే

తాంబరం కు చెందిన...
చెన్నై సిటీ లో ఉన్న తాంబరం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.హబీబ్ మహమ్మద్ (90) మరియు వారి కూతురు ముహరూమీష(60) ఘటన లో మృతి చెందారు . వారు పండ్ల వ్యాపారం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తు ఉండేవారు.

ఆ రాత్రి ఎం జరిగిందంటే.....
వ్యాపారం ముగించుకొని వచ్చిన తండ్రి కూతురు రాత్రి నిద్రపోయేటప్పుడు సెల్ ఫోన్ ను గోడకి ఉన్న చార్జర్ సాకెట్ కి ఛార్జింగ్ పెట్టి నిద్రపోయారు.యాదృచ్ఛికంగా, రాత్రిపూట దోమలను దూరంగా ఉంచడానికి వారు ఒక దోమల కాయిల్ను కూడా వెలిగించారు. అయితే అందరూ దోమలు కాయిల్ వల్ల చనిపోయారు అనుకున్నారు, కానీసెల్ ఫోన్ చార్జర్ పేలి ప్రాణాలు పోగొట్టుకున్నారని రిపోర్ట్ ద్వారా తెలిసింది.

హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాక...
సమీపంలోని కుటుంబ సభ్యులు అప్రమత్తమై హాస్పిటల్ కి తీసుకొని వెళ్లగా తండ్రి హబీబ్ మహమ్మద్ (90) ప్రొద్దునే మృతి చెందాడు. అయితే కూతురు ముహరూమీష(60) మాత్రం పోలీసులకు జరిగిందంతా చెప్పక తుది శ్వాస విడిచారు.

పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు:
తాంబరం పోలీసు స్టేషన్ లో స్మార్ట్ ఫోన్ ఛార్జర్ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం ఏర్పడింది అని రిపోర్ట్ నమోదు అయింది.ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇలాంటి ఘటనే మలేషియా లో ఇంకొకటి జరిగింది....
క్రెడిల్ ఫండ్ CEO నజీరిన్ హసన్ తన ఇంట్లో ఉన్న చార్జర్ పేలి మరణించాడు.హసన్ BlackBerry మరియు Huawei స్మార్ట్ ఫోన్లను ఉపయోగించేవాడు. అయితే రాత్రి నిద్రపోయే ముందు తన రెండు స్మార్ట్ ఫోన్లను ఛార్జింగ్ పెట్టి నిద్రపోయాడు . అయితే ఏ ఫోన్ చార్జర్ పేలిందో ఇప్పటివరకు స్పష్టత లేదు. ఫోన్ పేలిన తర్వాత రూములో అలుముకున్న దట్టమైన పొగవల్ల ఊపిరాడక కొంత సమయానికే చనిపోయారని రిపోర్ట్ లో తెలిసింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470