లాడెన్ చనిపోయిన వార్త, ఆసియా స్టాక్ మార్కెట్లపై ప్రభావం
oi
-Staff
By Super
సిడ్నీ: ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడన్న వార్త తెలియడంతో ఆసియాలో ఉన్నటువంటి స్టాక్స్ మార్కెట్స్ ఒక్కసారిగా పుంజుకున్నాయి. సిఎన్ఎన్ కధనం ప్రకారం ఆల్ఖైదా లీడర్ ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడని వార్తను టివిలలో ప్రముఖంగా చూపించడం మాత్రమే కాకుండా ఒసామా బిన్ లాడెన్ శరీరాన్ని యుయస్ ఆధారిటీస్ రికవర్ చేసుకున్నాయని చెబుతున్నారు. దీంతో ముఖ్యంగా యుయస్ క్రూడ్ స్లిడ్ ఒక్క శాతం $112.51శాతం స్టాక్స్ పెరిగాయి.
యుయస్ స్టాక్ ఇండెక్స్ ఒక్కసారిగా 0.9శాతం పెరగగా, ఆసియా స్టాక్ మార్కెట్స్ కూడా అమాంతం పెరిగాయి. ఐతే జపాన్ మాత్రం ఒసామా బిన్ లాడెన్ ప్రభావం చూపించలేకపోయింది. ఇక యుయస్ ట్రెజరీ 2.4 బేసిస్ పాయింట్స్ ఉండగా అది ఒక్కసారిగా 3.314 శాతానికి పెరిగాయి.