టీవీ లో Add లు ఎక్కువగా వస్తున్నాయని కోర్టుకు వెళ్తే ....! కోర్టు ఏమందో తెలుసా ?
మితిమీరిన ప్రకటనల కారణంగా టీవీ వీక్షణ అనుభవం క్షీణిస్తోందని వినియోగదారుల ఫిర్యాదులను పంచుకునేందుకు టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఢిల్లీ హైకోర్టు (HC)ని ఆశ్రయించింది. ఇటీవలి నివేదిక ప్రకారం, ఈ ఫిర్యాదు పై సంజాయిషీ కోరుతూ ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం మరియు బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ (NBA) నుండి సమాధానం కోరింది.
{photo-feature}
Comments
Best Mobiles in India
English summary
TRAI Approaches Delhi HighCourt For Excessive Ads On TV Programs .
Story first
published: Tuesday, October 26, 2021, 18:47 [IST]


Click it and Unblock the Notifications








