Home
News

మీరు ప్రీపెయిడ్ మొబైల్ కస్టమరా..? అయితే, ఈ న్యూస్ చదవండి!

By Prashanth
Trai limits fee on Top-Ups


న్యూఢిల్లీ: టాక్‌టైమ్‌ను జాగ్రత్తగా వాడుకునేందుకు తక్కువ ధర రీచార్జ్ కూపన్లను కొనుగోలు చేసే ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు శుభవార్త. ఇక మీదట తక్కువ స్థాయి రీచార్జ్ టాపప్‌లపై ప్రాసెసింగ్ ఫీజు ఎంఆర్‌పీ (గరిష్ట చిల్లర ధర) పై 10% లేదా రూ.3లోపునకు పరిమితం కానుంది. వీటిలో ఏది తక్కువైతే అది వర్తించేలా టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ. 20 లేదా అంతకంటే ఎక్కువ టాప్‌అప్‌పై రూ. 3 ప్రాసెసింగ్ ఫీజును విధిస్తున్నారు. రూ. 20 కంటే తక్కువ విలువ గల టాప్‌అప్‌లపై రూ. 2ను వసూలు చేస్తున్నారు. ట్రాయ్ తాజా ఆదేశాలతో ఈ ఫీజు మరింత తగ్గనుంది.అంటే రూ. 10 విలువగల టాప్‌అప్‌పై ప్రాసెసింగ్ ఫీజు రూ.1కి పరిమితం కానుంది.

Best Mobiles in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X