మీరు ప్రీపెయిడ్ మొబైల్ కస్టమరా..? అయితే, ఈ న్యూస్ చదవండి!
oi
-Prashanth
By Prashanth

న్యూఢిల్లీ: టాక్టైమ్ను జాగ్రత్తగా వాడుకునేందుకు తక్కువ ధర రీచార్జ్ కూపన్లను కొనుగోలు చేసే ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు శుభవార్త. ఇక మీదట తక్కువ స్థాయి రీచార్జ్ టాపప్లపై ప్రాసెసింగ్ ఫీజు ఎంఆర్పీ (గరిష్ట చిల్లర ధర) పై 10% లేదా రూ.3లోపునకు పరిమితం కానుంది. వీటిలో ఏది తక్కువైతే అది వర్తించేలా టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ. 20 లేదా అంతకంటే ఎక్కువ టాప్అప్పై రూ. 3 ప్రాసెసింగ్ ఫీజును విధిస్తున్నారు. రూ. 20 కంటే తక్కువ విలువ గల టాప్అప్లపై రూ. 2ను వసూలు చేస్తున్నారు. ట్రాయ్ తాజా ఆదేశాలతో ఈ ఫీజు మరింత తగ్గనుంది.అంటే రూ. 10 విలువగల టాప్అప్పై ప్రాసెసింగ్ ఫీజు రూ.1కి పరిమితం కానుంది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications