బడ్జెట్ ఎఫెక్ట్: మొబైల్ బిల్లులు పెరిగే అవకాశం!!

2012-13 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించిన యూనియన్ బడ్జెట్ను దేశ ఆర్ధిక శాఖా మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్లో ఐటీ పరిశ్రమ పై ప్రభావం చూపే అంశాలను ప్రణబ్ ప్రస్తావించారు. వాటి వివరాలు క్లుప్తంగా...
- సర్వీస్ టాక్స్ పెంపు ప్రభావంతో మొబైల్ బిల్లులు పెరిగే అవకాశం,
- ఎల్సిడి, ఎల్ఈడి ప్యానెల్స్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ల్యాప్టాప్స్, పీసీ మానిటర్స్, టీవీల ధరలు తగ్గే అవకాశం
- దేశంలో తయారయ్యే లో ఎండ్ మొబైల్ ఫోన్ల ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం.
- మొబైల్ ఫోన్ పార్ట్శ్ ప్రాథమిక కస్టమ్స్ సుంకం కలిగి ఉండే అవకాశం.


Click it and Unblock the Notifications








