Just In
- 11 hrs ago రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- 12 hrs ago 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- 14 hrs ago X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- 14 hrs ago Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
Don't Miss
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Movies Guppedantha Manasu March 29th: మను ఇక్కడే ఉంటాడంటున్న వసు.. వద్దంటూ గొడవ చేస్తున్న అనుపమ!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఫోన్ బుక్ చేస్తే విమ్ బార్ వచ్చింది!!
గతకొంత కాలంగా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ల విశ్వసనీయత పై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా చోటు చేసుకున్న మరో సంఘటన ఈ-కామర్స్ ప్రపంచంలోనే కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
ముంబయ్కు చెందిన లక్ష్మీ నారాయణ స్నాప్డీల్.కామ్ వద్ద ఓ సామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్ను ఆర్డర్ చేసారు. ఆర్డర్ను అందుకున్న నారాయణ ఆ బాక్స్ను తెరిచి చూసి నిర్ఘాంత పోయారు. ఇందుకు కారణం స్మార్ట్ఫోన్ ఉండాల్సిన స్థానంలో విమ్ బార్ ఉండటమే. ఆశ్చర్యంగా ఉన్నప్పటికి మీరు చదువుతున్నది నిజమే.
లక్ష్మీ నారాయణ ఈ ఉదంతాన్ని ఫోటోల రూపంలో తన ఫేస్బుక్ అకౌంట్లో అప్లోడ్ చేసారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ వ్యవహారం కాస్తా సోషల్ నెట్వర్క్లో హాట్ టాపిక్గా మారిపోయింది. ఈ ఆసక్తికర ఫేస్బుక్ పోస్ట్ను ఇప్పటి వరకు 20,830 మంది షేర్ చేసుకున్నారు.
ఒక వారం తరువాత విషయం తెలుసుకున్న స్నాప్డీల్ జరిగిన తప్పుకు చింతిస్తూ లక్ష్మీ నారాయణ చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేసింది. ‘‘మంచి వార్త ఏంటంటే స్నాప్డీల్, నేను చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేసింది. స్నాప్డీల్ మీడియా ఇన్ఛార్జ్ నన్ను సంప్రదించి చోటు చేసుకున్న వ్యవహారం పట్ల క్షమాపణలు కోరినట్లు'' లక్ష్మీ నారాయణ తన ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో కొరియర్ పాత్ర ఉందని కంపెనీ తనతో వెల్లడించిందని, సొంత కొరియర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని వాళ్లకు సూచించినట్లు లక్ష్మీ నారాయణ తెలిపారు.
ఆ తరువాత ఆశ్చర్యకరంగా విమ్ బార్లను తయారు చేసే హిందుస్తాన్ యునిలివర్ లిమిటెడ్ (హెచ్యూఎల్) కంపెనీ తనకు సామ్సంగ్ కోర్ డ్యుయో మొబైల్ ఫోన్ను బహుమతిగా ఇచ్చినట్లు లక్ష్మీ నారాయణ మరో ఫేస్బుక్ పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చారు. ఫోన్తో రెండు విమ్ లిక్విడ్ సోప్ బాటిల్స్ అలానే ఒక సందేశంతో కూడిన లెటర్ను కూడా అందజేసినట్లు లక్ష్మీ నారాయణ తెలిపారు. ‘‘ మీరు ఆన్లైన్లో పోస్ట్ చేసిన చిత్రాల్లో మా బ్రాండ్ పేరు మారుమోగింది. అత్యధిక మంది వినియోగదారులను కలిగి ఉన్న మా ఐకానిక్ బ్రాండ్లో విమ్ ఒకటి. అందుకే మీకీ చిన్న కానుకను బహుకరిస్తున్నాం'' అంటూ ఆ సందేశంలో ఉందని లక్ష్మీ నారాయణ తన ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470