Just In
- 34 min ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 2 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 6 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 23 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Sports
INDvsNZ : ఉమ్రాన్ మాలిక్ను తీసేయండి.. రెండో టీ20కి మాజీ లెజెండ్ సలహా!
- News
జోగినిపల్లి సంతోష్ సహకారంతో కిలిమంజారోను అధిరోహించిన బానోతు వెన్నెల
- Lifestyle
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం దురదృష్టాన్ని ఇలా అదృష్టంగా మార్చేసుకోవచ్చు
- Finance
Jio, Airtel: జియో, ఎయిర్టెల్కు పెరిగిన డిమాండ్.. !
- Movies
Alekhya Harika; బికినీ ట్రీట్ తో దేత్తడి హారిక.. ట్రోల్స్ దెబ్బకు పోస్ట్ డిలీట్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
అయోమయంలో 5 వేల మంది ఉద్యోగులు
దేశీయ టెలికాం రంగంలో జియో వచ్చిన తరువాత అనేక రకాలైన విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దిగ్గజాలు నష్టాలను పూడ్చుకోవడానికి మెర్జ్ దిశగా అడుగులు వేసాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు మెర్జ్ దిశగా అడుగులు వేయగా తాజాగా వాటి సరసన వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్లు కూడా చేరబోతున్నాయి. దేశంలో అతి పెద్ద టెలికాం సంస్థ ఏర్పాటు దిశగా ఈ రెండు కంపెనీలు విలీనం కాబోతున్నాయి. అయితే ఈ మెగా మెర్జర్ ఇరు సంస్థలకుచెందిన ఉద్యోగులపై వేటుకు దారి తీయనుంది. వొడాఫోన్-ఐడియా విలీనం ద్వారా ఏర్పడనున్న ఉమ్మడి సంస్థలో భారీ తొలగింపులు చోటు చేసుకోనున్నాయని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఖర్చులను తగ్గించుకునేందుకు, సామర్థ్యాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగా రాబోయే నెలల్లో ఈ భారీ తొలగింపులు చోటుచేసుకోవచ్చని తెలిపింది. ఇరు సంస్థల్లో కలిపి 21వేల మందికి పైగా ఉన్న ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 5వేలమందిపై వేటుపడే అవకాశాలున్నాయని ఈటీ రిపోర్ట్ చేసింది.

ఉమ్మడి సంస్థ కార్యకలాపాలను త్వరలోనే ప్రారంభించే సందర్భంలో రుణాలు మార్జిన్ ఒత్తిళ్లతో అనవసర ఉద్యోగులను భరించాల్సిన అవసరం లేదని ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించడం ఈ అంచనాలకు ఊతమిచ్చింది. ముకేష్ అంబానీ యాజమాన్యం రిలయన్స్ జియో ప్రవేశం టెలికాం రంగాన్ని భారీగా ప్రభావితం చేసిన నేపథ్యంలో వొడాఫోన్, ఐడియా కంపనీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలోనే ఐడియా, వొడాఫోన్ విలీనానికి ముందుకు వచ్చాయి. జియో ఎఫ్టెక్ట్తో కుదేలైన టెలికాం రంగం ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలను తగ్గించుకుంది. తాజాగా మరో 5వేలమందికి ఉద్యోగులకు ఉద్వాసన తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విలీన ప్రక్రియకు ఎఫ్డీఐ క్లియరెన్స్ మాత్రమే పెండింగ్లో ఉంది. మరోవైపు ఈ మెర్జర్కు ముందే ఇరు సంస్థలు (వోడాఫోన్, ఐడియా) తమ బకాయిలు క్లియర్ చేయవలసిందిగా టెలికాం శాఖ కోరినట్టు తెలుస్తోంది. అలాగే టెలికాం రంగంలో ఎఫ్డీల అనుమతిపై హోం మంత్రిత్వ శాఖ నుండి ఆమోదంకోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి)కు రెండు వారాల క్రితం పంపించామని , స్పందనకోసం వేచి ఉన్నామని టెలికాం విభాగం అధికారి తెలిపారు. కంపెనీలోఎఫ్డీఐఐ పరిమితిని 100 శాతం పెంచాలని ఐడియా కోరిన సంగతి తెలిసిందే.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470