Home
News

మరో ఆఫర్‌తో దూసుకొచ్చిన వొడాఫోన్

వొడాఫోన్ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ సర్కిల్‌లోని ప్రీపెయిడ్‌ యూజర్లకు కొత్త రీఛార్జ్‌ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. రూ. 199తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు ఉచిత కాల్స్‌, 1జీబీ డేటా లభిస్తాయి.

By Hazarath

వొడాఫోన్ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ సర్కిల్‌లోని ప్రీపెయిడ్‌ యూజర్లకు కొత్త రీఛార్జ్‌ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. రూ. 199తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు ఉచిత కాల్స్‌, 1జీబీ డేటా లభిస్తాయి. అయితే రోజుకు గరిష్టంగా 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలను మాత్రమే ఉచిత కాల్స్‌ను వినియోగించుకోవచ్చు.

vodafone

ఒకవేళ ఈ పరిమితి మించితే నిమిషానికి 30 పైసలను చెల్లించాల్సి వస్తుంది. దీంతో పాటు నియమ, నిబంధనల ప్రకారం ఏడు రోజుల వ్యవధిలో 300పైగా యూనిక్‌ నెంబర్లకు కాల్స్‌ చేసుకోవడానికి వీలులేదు. 300 నెంబర్ల మార్కు దాటినా నిమిషానికి 30 పైసలు చెల్లించాల్సిందే.

Best Mobiles in India

English summary
Vodafone offers 1GB data, unlimited calls at Rs 199 to counter Jio, but there's a catch Read more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X