Just In
- 18 hrs ago TCL నుంచి 65 అంగుళాల కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ అయింది! ప్రత్యేకత ఏంటి? ధర వివరాలు
- 21 hrs ago Hyper OS, స్నాప్ డ్రాగన్ చిప్సెట్తో కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!!
- 1 day ago Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- 1 day ago ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
Don't Miss
- Movies Karthika Deepam 2 April 22th: కార్తీక్ తీరుపై దీప మండిపాటు.. మంట పెట్టిన పారిజాతం
- Sports PBKS vs GT: ఆ ఒక్క తప్పిదమే మా ఓటమిని శాసించింది: సామ్ కరణ్
- News ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరే: తాజా జాబితాలో 9 మంది పేర్లు
- Lifestyle త్వరలోనే ఆవుపాల కన్నా ఒంటెపాలకే డిమాండ్.. ఎన్నో కారణాలు..
- Finance Success Story: మోమోస్ అమ్మి కోట్లు సంపాదించిన సైంటిస్ట్.. షాకవుతున్న జనం..!!
- Automobiles ఇలా చేస్తే 'సలార్ బైక్' మీ సొంతం.. మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
WhatsApp ప్రైవసీ పాలసీ అప్డేట్!! యూజర్ల డేటా, ఫీచర్స్ సేఫ్...
ప్రస్తుత ఫాస్ట్ ప్రపంచంలో ప్రజలు అధికంగా సోషల్ మీడియా వైపు మొగ్గుచూపుతున్నారు. మరి ముఖ్యంగా త్వరిత మెసేజ్లను పంపే వాట్సాప్ ను అధికంగా వినియోగిస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా వాట్సాప్ వివాదాల మధ్యలో ఉంది. ఈ వివాదం ఎక్కువగా అప్ డేట్ ప్రైవసీ విధానం చుట్టూ ఉంది. కొత్తగా అప్డేట్ చేసిన ప్రైవసీ విధానాన్ని ఉపసంహరించుకోవాలని గత వారం భారత ప్రభుత్వం వాట్సాప్ను హెచ్చరించింది. వాట్సాప్ ఇప్పుడు భారత ప్రభుత్వం మాటలకు స్పందించి వారి యొక్క విధానానికి అండగా నిలుస్తున్నారని మరియు యూజర్ల యొక్క అన్ని చాట్లు సురక్షితంగా ఉన్నాయని హైలైట్ చేసారు.
వాట్సాప్ ప్రతినిధి మీడియాకు ఇచ్చిన ప్రకటనలో భాగంగా "మేము భారత ప్రభుత్వ లేఖకు ప్రతిస్పందించాము. వినియోగదారుల యొక్క గోప్యత మా అత్యధిక ప్రాధాన్యతగా భావిస్తున్నాము అని వారికి హామీ ఇచ్చాము అని తెలిపారు." ఇటీవలి ప్రైవసీ కొత్త అప్డేట్ ప్రజల వ్యక్తిగత మెసేజ్ల గోప్యతను రిమైండర్గా మార్చదు. ప్రజలు వ్యాపారాలను ఎంచుకుంటే వారు ఎలా సంభాషించవచ్చనే దాని గురించి అదనపు సమాచారాన్ని అందించడం దీని ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. "
వాట్సాప్ యొక్క కొత్త అప్డేట్ ప్రైవసీ విధానాన్ని అంగీకరించని వినియోగదారులు గతంలో ప్రకటించినట్లుగా ఇకపై ఫీచర్లను కోల్పోరని వాట్సాప్ తెలిపింది. ఇది ముందుమాదిరిగానే సురక్షిత మెసేజ్ ప్లాట్ఫాంగా ఉంది. "రాబోయే వారాల్లో వాట్సాప్ ఎలా పనిచేస్తుందో దాని యొక్క కార్యాచరణను మేము పరిమితం చేయము. బదులుగా మేము ఎప్పటికప్పుడు అప్డేట్ గురించి వినియోగదారులకు గుర్తు చేస్తూనే ఉంటాము. అలాగే ప్రజలు ఎంచుకున్న ఫేస్బుక్ అకౌంట్ నుండి మద్దతు పొందుతున్న వ్యాపారంతో కమ్యూనికేట్ చేయడం వంటి సంబంధిత ఐచ్ఛిక లక్షణాలను ఉపయోగించవచ్చు అని తెలిపింది. "ఈ విధానం వినియోగదారులందరూ వ్యాపారంతో సంభాషించాలనుకుంటున్నారా లేదా అనే ఎంపికను బలపరుస్తుందని మేము ఆశిస్తున్నాము. అలాగే కనీసం రాబోయే PDP చట్టం అమల్లోకి వచ్చే వరకు మేము ఈ విధానాన్ని కొనసాగిస్తాము అని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు. "
వాట్సాప్ గోప్యతా విధానం మే 15 న అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి వాట్సాప్ ప్రైవసీ విధాన అప్డేట్ను అంగీకరించమని వినియోగదారులకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తోంది. దీర్ఘకాలంలో పాలసీని అంగీకరించడంలో విఫలమైన వినియోగదారులు చివరికి అనేక కీలక కార్యాచరణలకు ప్రాప్యతను కోల్పోతారు అని మెసేజింగ్ ప్లాట్ఫామ్ ఇంతకుముందు తెలిపింది. తాజా ప్రకటనలో వాట్సాప్ అలాంటిదేమీ జరగదని ధృవీకరించింది. అంతేకాకుండా ఈ విధానాన్ని అంగీకరించని వినియోగదారులు దీర్ఘకాలంలో ఏ ఫీచర్ కు యాక్సిస్ ను కోల్పోరు అని కూడా తెలిపింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470