అక్టోబర్లో ఆ కీలక ప్రకటన!
oi
-Staff
By Super

సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 8’ను ఈ అక్టోబర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్టుంది. ఈ అంశాన్ని టొరంటోలో జరిగిన మైక్రోసాఫ్ట్ వరల్డ్వైడ్ పార్టనర్ కాన్ఫరెన్స్లో సంస్థ యాజమాన్యం వెల్లడించింది విండోస్ 7 విడుదలైన మూడు సంవత్సరాల తరువాత విండోస్8 విడుదల కానుండటంతో మార్కెట్ వర్గాలు ఈ వోఎస్ పై భారీ అంచనాలు నెలకున్నాయి.
విండోస్ 8 ప్రపంచవ్యాప్తంగా 231 మార్కెట్లలో 109 భాషల్లో లభ్యమవుతుందని మైక్రోసాఫ్ట్ సీఈవో స్టీవ్ బామర్ ఈ సందర్భంగా తెలిపారు. మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టబోతున్న సర్ ఫేస్ ట్యాబ్లెట్ పీసీలలో సైతం విండోస్8ను వినియోగించనున్నారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ పీసులు, డెస్క్టాప్, ల్యాప్టాప్లన్నింటినీ ఈ వోఎస్ సపోర్ట్ చేస్తుంది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications