తప్పించుకునే ప్రశక్తే లేదు..?

జైలు నుంచి కరుడు గట్టిన ఖైదీ పరార్.., అధికారుల తీరు పై అనుమానాలు.. తరచూ మీడియాలో వినిపిస్తున్న కథనాలు ఇవే. జైళ్ల బధ్రతను సాంకేతికత సాయంతో మరింత కట్టుదిట్టం చేస్తూ సరికొత్త యాంత్రిక వ్యవస్థను నిపుణులు సృష్టించారు. ఖైదీల కదిలకలను అనునిత్యం మానిటర్ చేసే యాంత్రిక రోబోలను వీరు రూపొందించారు. ఈ మరమనిషిలో నిక్షిప్తం చైసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇంకా ఇన్-బుల్ట్ 3డి కెమెరా వ్యవస్థ కారాగార ప్రాంగణాన్ని అనువనువునా జల్లెడ పడుతుంది.
దక్షిణకొరియాలోని పొహాంగ్లో ఈ రోబోట్ సేవలను పరీక్షిస్తున్నారు. ఆసియన్ ఫోరమ్ ఆప్ కరెక్సన్స్, మ్యానుఫాక్షర్ ఎస్ఎమ్ఈఎస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ 5 అడుగుల రోబోట్ను రూపొందించారు. 3డి కెమెరా, వైర్లెస్ టెక్నాలజీ, హ్యూమన్ బిహేవియర్, ఎమోషన్ ట్రాకింగ్ టెక్నాలజీ వంటి పరిజ్ఞానాన్ని ఈ మర యంత్రంలో అమర్చారు. ఈ పరిశోధన విజయవంతమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కారాగారలు, నిర్బంధ కేంద్రాల్లో వీటిని నెలకొల్పనున్నారు. మన దేశంలో ఈ విధానాన్ని ఆచరణలోకి తెస్తే జైళ్లలో చాటుమాటుగా సాగుతున్న ఆసాంఘీక కార్యక్రమాలను నిర్మూలించవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications