యాహూ నుంచి జాక్పాట్ కొట్టిన యువ ఇంటర్నెట్ తేజం!

గత ఐదు నెలల కాలంలో యాహూకిది ఐదవ సేకరణ. ఈ టీనేజర్ రూపొందించిన సమ్లీ అప్లికేషన్ సాయంతో న్యూస్ స్టోరీలను స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీల స్ర్కీన్ల పై సౌకర్యవంతంగా స్ర్కోల్ చేస్తూ చదవుకోవచ్చు. ఈ డీల్ వ్యయం మిలయన్ డాలర్లలో ఉండవచ్చని బ్రిటీష్ పత్రికలు విశ్లేషిస్తున్నాయి. యువ ఇంజనీర్లను ప్రోత్సహించేందుకు యాహూ సీఈఓ మారిసా మేయర్ సిద్ధంగా ఉన్నట్లు ఈ తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:
Comments
Best Mobiles in India
Story first
published: Tuesday, March 26, 2013, 17:28 [IST]


Click it and Unblock the Notifications








