Just In
- 1 hr ago సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- 2 hrs ago Lava నుంచి కొత్త స్మార్ట్ ఫోన్! మార్చి 22 న లాంచ్,టీజర్ విడుదలైంది
- 3 hrs ago వన్ప్లస్ 12R స్పెషన్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభం.. బ్యాంకు ఆఫర్ల ద్వారా ధర తగ్గింపు..!
- 4 hrs ago Ai వీడియో కంటెంట్ ను గుర్తించడానికి Youtube కొత్త టూల్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- News అక్కడ వైసీపీని ఢీ కొట్టేదెవరు?
- Sports Navjot Singh Sidhu: సచిన్ కాదు.. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అతనే!
- Lifestyle శ్రీ కృష్ణుడు గోపికలతో మొదలై హోలీ పండగ గురించి ఆసక్తికరమైన విషయాలు.!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- Movies ఎమ్మెల్యేను, ఎంపీని ప్రశ్నించగలరా? రైతుబిడ్డను నిలదీస్తారా? హీరో శివాజీ ఫైర్
చంద్రుని మీద మొలకెత్తిన పత్తి విత్తనం, షాక్లో శాస్త్రవేత్తలు
అంతర్జాతీయంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న చైనా ఇప్పుడు మరో సంచలనపు వార్తతో పతాక శీర్షికలకు ఎక్కింది. ఈ దేశం స్పేస్ రంగంలో అన్ని దేశాలకు సవాల్ విసురుతూ విస్తృత పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అంతర్జాతీయంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న చైనా ఇప్పుడు మరో సంచలనపు వార్తతో పతాక శీర్షికలకు ఎక్కింది. ఈ దేశం స్పేస్ రంగంలో అన్ని దేశాలకు సవాల్ విసురుతూ విస్తృత పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అంతరిక్షపై పరిశోధనల్లో ఓ అడుగు ముందుకేసింది. చంద్రునిపై ఏకంగా పత్తి విత్తనాన్ని మొలిపించింది. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకెళితే..
తల్లి మందలించిందని కూతురు ఆత్మహత్య...కారణం సెల్ ఫోన్
చాంగీ-4
చంద్రుడి ఆవలి వైపున, భూమిని ఎన్నడూ చూడని 'అంధకార' ప్రదేశంలో ఈ నెల 3న జయవంతంగా దిగిందని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అది ప్రయాణ సమయంలో ఆ ప్రాంతంలోని పరిస్థితులను విశ్లేషించేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను చాంగీ-4 వాహనం తీసుకుని వెళ్లింది.
జీవసంబంధమైన పరిశోధనలు
అంతరిక్షంలో మరింత విస్తృతమైన పరిశోధనలు జరిపేందుకు జీవసంబంధమైన ఉత్పత్తులైన పత్తి విత్తనాలను, 3 కిలోల బరువున్న బంగాళాదుంపలు, అరబిడాప్పిస్ అనే పూల విత్తనాలు, యీస్ట్, పట్టుపురుగు గుడ్లను కూడా ఆ వాహనంలో చైనా శాస్త్రవేత్తలు పంపించారు.
పత్తి విత్తనం మొలకెత్తింది
అయితే ఇక్కడి నుంచి చంద్రుని మీదకు తీసుకెళ్లిన విత్తనాల్లో పత్తి విత్తనం మొలకెత్తింది.పత్తి విత్తనం మొలకెత్తిన చిత్రాన్ని చైనా అధికార కమ్యూనిస్టు పార్టీకి చెందిన 'పీపుల్స్ డైలీ' పత్రిక ట్వీట్ చేసింది. చంద్రుని మీద మానవుడు చేపట్టిన మొట్టమొదటి జీవ సంబంధమైన ప్రయోగం విజయవంతమైందని పేర్కొంది.
ఇదొక వండర్
వ్యోమగాములు భూమి మీద నుంచి ఆహార పదార్థాలు తీసుకెళ్లాల్సిన పనిలేకుండా, అంతరిక్షంలోనే పండించుకునే దిశగా ఓ అడుగు పడిందని ఇదొక వండర్ అని శాస్త్రవేత్తలు అంటున్నారు.ఈ తాజా పరిశోధన మున్ముందు అంగాకర గ్రహం మీద కూడా ఇలాంటి ప్రయోగాలు చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఇదే తొలిసారి.
కాగా చంద్రుని మీద ఇలాంటి జీవ సంబంధమైన పరిణామం చూడటం ఇదే తొలిసారి. దీంతో అంతరిక్షంలో మరింత విస్తృతమైన పరిశోధనలు జరిపేందుకు కీలక అడుగు పడినట్లేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
చంద్రుని మీద విత్తనాలు మొలకెత్తడం
గతంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మొక్కలు పెరిగాయి. ఆ చిత్రాలు బయటకు వచ్చిన సంగతి అందరికీ విదితమే. కానీ, చంద్రుని మీద విత్తనాలు మొలకెత్తడం మాత్రం ఇదే తొలిసారి.చంద్రుని మీద వ్యోమగాములు తమకు కావాల్సిన పంటలు పండించుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్న విషయం ఈ పత్తి విత్తనం మొలకెత్తడం ద్వారా రుజువయిందని వారు చెబుతున్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470