Just In
- 47 min ago ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- 2 hrs ago Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- 15 hrs ago OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- 21 hrs ago Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
Don't Miss
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సాక్ష్యం కోసం పేస్ బుక్ లైవ్ లో వివాహం చేసుకున్న జంట
కర్ణాటకలో ఓ ప్రేమ పెళ్లి ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. అమ్మాయి తరుపున తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో ఫేస్ బుక్ లైవ్ లో పెళ్లి చేసుకున్నారు.
ప్రేమించడం గొప్ప కాదు .ఆ ప్రేమను గెలిపించుకొని వివాహం చేసుకోవడమే గొప్ప అదే నిజమైన ప్రేమ అనుకున్నారు కర్ణాటక కు చెందిన కిరణ్ కుమార్ మరియు అంజన .స్టోరీలోకి వెళ్తే... కర్ణాటకలో ఓ ప్రేమ పెళ్లి ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. అమ్మాయి తరుపున తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో ఫేస్ బుక్ లైవ్ లో పెళ్లి చేసుకున్నారు. పెద్దల నుంచి సమస్యలు ఎదురవుతాయని గ్రహించిన కిరణ్ మరియు అంజన సోషల్ మీడియా సాక్షిగా ఒక్కటయ్యారు.వారివి వేరు వేరు కులాలని అడ్డుచెప్పిన వారినుంచి ఇబ్బందులు రాకుండా ఉంటుందని భావించిన ఈ జంట ప్రస్తుతం వార్తల్లోక్కెక్కారు.
కర్ణాటకలోని తుముకూరు జిల్లా మాద్గురికి చెందిన కిరణ్కుమార్.....
కర్ణాటకలోని తుముకూరు జిల్లా మాద్గురికి చెందిన కిరణ్కుమార్ వ్యాపారం చేసేవాడు.
అంజన B.com సెకండ్ ఇయర్....
అదే ఊరికి చెందిన అంజన B.com సెకండ్ ఇయర్ చదువుతుంది.
ఇద్దరికీ పరిచయం ఏర్పడింది....
ఇద్దరికీ పరిచయం ఏర్పడడంతో పరిచయం కాస్త ప్రేమగా మారింది.అదే విషయం ఇంట్లో పెద్ద వాళ్లకి తెలిపారు. వారు పెళ్ళికి ఒప్పుకోకపోయేసరికి ఇంట్లో నుంచి పారిపోయారు.
ఇంట్లో నుంచి పారిపోయి....
ఇంట్లో నుంచి పారిపోయి బెంగళూరు కు వచ్చేసారు. తర్వాత కూడా వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చజెప్పాలని చూసినా వారు ఒప్పుకోకపోయే సరికి అంజన, కిరణ్లు తమ స్నేహితుల సాయంతో ఈనెల 10న బెంగళూరులోని హీసరఘట్టి వద్ద పెళ్లి చేసుకున్నారు.ఆ పెళ్లి రుజువుగా ఉండాలని పేస్ బుక్ లైవ్ ఆన్ చేసి పెళ్లి చేసుకున్నారు.
తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు.....
మరోవైపు వాళ్ళ నాన్న గారు అయిన తిమ్మరాజు తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశరు .పెళ్లి చేసుకున్న అనంతరం తిమ్మరాజు ఇంటికి వెళ్లిన వధూవరులను ఇంట్లోకి రానీయకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
తాము పెళ్లి చేసుకున్నట్లు కనీసం ఒక్క ఆధారమైనా ఉండాలనే ఉద్దేశంతో....
తాము పెళ్లి చేసుకున్నట్లు కనీసం ఒక్క ఆధారమైనా ఉండాలనే ఉద్దేశంతో పేస్ బుక్ లైవ్ లో పెళ్లి చేసుకున్నామన్నారు.
ఇద్దరు మేజర్లు కావడంతో ...
కిరణ్ వయసు 25సంవత్సరాలు, అంజన వయసు 19 ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు ఈ వివాహినికి అడ్డుకోలేమని తేల్చిచెప్పారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470