Just In
- 2 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 19 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 21 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 24 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
Don't Miss
- News
Viral Video: బైక్ను 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. వైరల్ అయిన వీడియో..
- Travel
సందర్శకులను సంగమేశ్వరం ఆహ్వానిస్తోంది!
- Sports
Border-Gavaskar Trophy: అప్పుడు భారత్ను గెలిపించింది.. ఇప్పుడు ఆడుతున్నది ఆ నలుగురే!
- Movies
Guppedantha Manasu: సూపర్ ట్విస్ట్.. పోలీసుల చేతికి చిక్కిన రాజీవ్.. వసుధార గురించి తెలిసిన నిజం!
- Finance
RBI: ప్రజలకు శుభవార్త..! ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నిలిపివేత అప్పటి నుంచే..
- Lifestyle
Protein Powder:వెయిట్ లాస్,మజిల్ మాస్, బోన్ స్ట్రెంగ్త్ దేనికైనా ప్రోటీన్ పౌడర్! ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే తయారీ
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రాత్రుళ్ళు నిద్రపోకుండ సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్నారా?
ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి ఒక్కరు చేసే పని స్మార్ట్ ఫోన్ తో కాలక్షేపం చేయడం.అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచమే మన చేతిలో ఉన్న విధంగా ఫీల్ అవుతుంటారు. ఈ సోషల్ మీడియా మాయలో పడి ఎప్పుడు తింటున్నారో ,ఎప్పుడు పడుకుంటున్నారో ,ఎప్పుడు లేస్తున్నారో కూడా తెలియకుండా చాలా మంది జీవితాన్ని గడిపేస్తున్నారు.మరి కొందరైతే ఇరవైనాలుగ్గంటలూ ఆన్ లైన్ లోనే ఉంటూ ఏ అర్ద రాత్రుల్లో నిద్రపోతుంటారు.నిద్రపోయే సమయంలో నిద్రపోకుండా స్మార్ట్ ఫోన్ తో కాలక్షేపం చేసేవారు చాలా దుష్ఫలితాలు ఎదురుకుంటారని డాక్టర్లు హెచ్చరిస్తున్న వినకుండా చాలా మంది బిజీ బిజీగా ఉంటున్నారు .సోషల్ మీడియాలో రాత్రుళ్ళు నిద్రపోకుండా గడపడం వలన ఎలాంటి దుష్ఫలితాలు ఎదురుకుంటారో ఈ శీర్షిక ద్వారా మీకు తెలుపుతున్నాము.

సోషల్ మీడియాలో బిజీగా ఉండేవారు:
రాత్రి నిద్రపోకుండా సోషల్ మీడియాలో బిజీగా ఉండేవారు తీవ్రమైన ఒత్తిడి, ఆత్మన్యూనత భావం, ఒంటరితనం వంటి మానసిక సమస్యలకు గురి అవుతారని ది లాన్సెట్ సైకియాట్రీ జర్నల్'లో విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది.

రోజు చేసే పనుల్లో:
అలాంటి వారి రోజు చేసే పనుల్లో తీవ్ర మందకొడితనం నెలకొంటుంది.ఏ పని చేయాలన్న బద్దకిస్తుంటారు. బై పోలార్ డిసార్డర్ ద్వారా కోపం, బాధ, చిరాకు వంటివి అలాంటి వారిలో తీవ్రమవుతాయని రిపోర్టు పేర్కొంది.

నరాల వ్యాధులకు కూడా గురికావచ్చు:
సరైన సమయంలో నిద్రపోకుండా స్మార్ట్ ఫోన్ తో బిజీగా ఉండేవారు నరాల వ్యాధులకు కూడా గురికావొచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

ఆనందంగా ఉండలేరు:
బాగా పొద్దు పొయాక నిద్ర పోయేవారు అస్సల ఆనందంగా ఉండలేరని, అలాంటివారు ఎప్పుడూ ఒంటరి తనంతో బాధ పడుతుంటారని రిపోర్టు స్పష్టం చేసింది.

రిపోర్టు ప్రకారం:
దాదాపు 91 వేల మంది మధ్య వయసు గల వారి పై పరిశోధన చేసి ఒక రిపోర్టు తయారు చేసింది. వారందరినీ సోషల్ మీడియాలో మునిగిపోయేలా చేసి వారి రోజు చేసే పనుల్లో వచ్చిన మార్పులను గుర్తించింది.వారిలో 11 శాతం మంది బై పోలార్ డిసార్డర్, 6 శాతం మంది మానసిక ఒత్తిడి, 9 శాతం మంది ఆనందంగా లేకపోవడం గుర్తించింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470