మార్కెట్లోకి కార్బన్ ఏ5... పోటీగా ఐదు స్మార్ట్ఫోన్లు
బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ స్మార్ట్ఫోన్లకు దేశీయంగా డిమాండ్ నెలకున్న ప్రముఖ దేశవాళీ మొబైల్ తయారీ సంస్థ కార్బన్ మొబైల్స్ ‘ ఏ5+’ పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ ఫోన్ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.4899. స్పెసిఫికేషన్లు క్లుప్తంగా........
- 3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్స్ర్కీన్,
- రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్,
- ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
- 1గిగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
- మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
- 3.5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
- డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, 3జీ కనెక్టువిటీ,
- 1420ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మార్కెట్లో కార్బన్ ఏ5+కు పోటిగా నిలిచిన టాప్-5 స్మార్ట్ఫోన్ల వివరాలను తురువాలి స్లైడ్లో చూడొచ్చు......
Comments
Best Mobiles in India


Click it and Unblock the Notifications









