మార్కెట్లోకి నోకియా డ్యుయల్ సిమ్ ఫోన్‌

By Sivanjaneyulu
|

నోకియా 230 పేరుతో సరికొత్త డ్యుయల్ సిమ్ ఫోన్‌ను మైక్రోసాఫ్ట్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ధర రూ.3,869. మైక్రోసాఫ్ట్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఫోన్ స్పెక్స్ విషయానికొస్తే ...

మంచం మీద పేలిన ఫోన్

మార్కెట్లోకి నోకియా డ్యుయల్ సిమ్ ఫోన్‌

2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 2 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా వింత్ సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్, డ్యుయల్ సిమ్ 2జీ కనెక్టువిటీ, 2.8 అంగుళాల QVGA LCD డిస్‌ప్లే (రిసల్యూషన్ 320x240పిక్సల్స్),
సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ స్టోరేజ్ మెమరీని 32జీబి వరకు పెంచుకునే విధంగా మైక్రోఎస్డీ కార్డ్, బ్లుటూత్ 3.0 వింత్ స్లామ్ షేరింగ్ ఫీచర్, 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ (21 గంటల టాక్‌‍టైమ్‌తో).

Best Mobiles in India

English summary
Nokia 230 Dual SIM with 2MP Front camera with LED Flash launched in India at Rs 3,869. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X