Just In
- 13 hrs ago రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- 15 hrs ago 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- 16 hrs ago X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- 17 hrs ago Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
Don't Miss
- News సీఎం, డీసీఎంకు కోర్టు సమన్లు, లోక్ సభ ఎన్నికల టైమ్ లో యువరాజుకు కోర్టు సమన్లు, అందుకే!
- Movies యాంకర్ దీపికా పిల్లి బెడ్ వీడియో వైరల్: కళ్లు చెదిరేలా ప్యాంటు లేకుండా!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
2 లక్షల ఫ్రీడం 251 ఫోన్లు, వస్తున్నాయా..?
రూ. 251కే ఫోనంటూ జనాలను నమ్మించిన రింగింగ్ బెల్స్ , రింగింగ్ బెల్స్ తీరు 2016 లో అతిపెద్ద 'టెక్ డిసప్పాయింట్మెంట్'
ఈ ఏడాది ఫిబ్రవరిలో మొబైల్ ప్రపంచాన్ని షాకింగ్కు గురిచేస్తూ 251కే స్మార్ట్ఫోన్ అంటూ దూసుకొచ్చిన రింగింగ్ బెల్స్ కంపెనీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ప్రపంచదేశాలకు సైతం దిమ్మతిరిగేలా చేసిన రింగింగ్ బెల్స్ మేక్ ఇన్ ఇండియా ఫోన్ అంటూ ఊదరగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అది ఇప్పుడు పత్తా లేకుండా పోయింది. ఈ కంపెనీపై కొత్త న్యూస్ బయటకొస్తోంది.
ఫోటోల ద్వారా కొత్త వైరస్,ఓపెన్ చేస్తే ఇక అంతే !
పలు వివాదాల్లో
రూ. 251కే ఫోనంటూ జనాలను నమ్మించిన రింగింగ్ బెల్స్ సంస్థ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకుంది. ఆ వివాదాలు అలా ఉండగానే ముందుగా ప్రకటించిన సమయానికి 2 లక్షల ఫోన్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపింది.
కేవలం 5 వేలు
అన్నట్టుగానే జూలైలో ఫోన్లు పంపిణీ చేసింది. అయితే రెండు లక్షలు కాదు .. కేవలం 5 వేలు. త్వరలో మరో 65 వేల ఫోన్లు క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) ద్వారా డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2016 లో అతిపెద్ద 'టెక్ డిసప్పాయింట్మెంట్
అయితే ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఫోన్ కూడా డెలివరీ చేయలేదు. దీంతో రింగింగ్ బెల్స్ తీరు 2016 లో అతిపెద్ద 'టెక్ డిసప్పాయింట్మెంట్'గా మిగిలిపోయింది.
ట్రై చేసి చూద్దాం
ఫ్రీడం ఫోన్లను బుక్ చేసిన వారు కూడా అంత సీరియస్గా తీసుకోలేదని, 'ట్రై చేసి చూద్దాం' అన్నట్టుగానే ఫోన్లను బుక్ చేశారని, సంస్థపై నమ్మకం లేదనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.
దాదాపు ఏడుకోట్లమంది
ఫిబ్రవరిలో కంపెనీ చేసిన ప్రకటనకు దాదాపు ఏడుకోట్లమంది ఈ ఫోన్ కోసం రిజిస్ట్రర్ చేసుకున్నారు. కాని వారు ఇంతవరకు వాటిని సాధించలేదు.
కంపెనీ ప్రతినిధులు
అయితే దీనిపై కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ ఫ్రీడం ఫోన్లు అదృశ్యమయ్యాయన్న విషయం నిజం కాదని, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు.
మోహిత్ గోయల్ ఓ ఇంటర్వ్యూలో
గతంలో రింగింగ్ బెల్స్ సీఈవో మోహిత్ గోయల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభుత్వం కనుక రూ. 50 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తే దేశంలో 75 కోట్ల మందిని ప్రీడం 251 ఫోన్ల ద్వారా డిజిటల్ ఇండియాలో భాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.
ఫ్రీడం 251 ఫోన్ తెర వెనక్కి
దీన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పాటు ఈ ఫోన్ ప్రకటనపై అనేక అనుమానాలు రావడంతో ఫ్రీడం 251 ఫోన్ తెర వెనక్కి వెళ్లిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470