గ్జియోమితో ఏపీ సీఎం చెప్పిన ముచ్చట్లు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు గ్జియోమి ఫోన్ లాంచ్ చేశారు. ఇండియాలోనే తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొబైల్ ఇది. మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా విశాఖపట్టణంలో ఈ జియోమి ఫోన్ ను లాంచ్ చేశారు. ఇందులో భాగంగా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కోసం చైనాకు చెందిన గ్జియోమి ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపింది.
Read more: ఇక మైక్రోసాఫ్ట్ లో ట్రాన్స్ లేట్ చేసేయండి
మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కోసం అక్కడ ఆంధ్రప్రదేశ్ లో గ్జియోమి ఉత్పత్తి యూనిట్ ప్రారంభించనున్నట్లు కంపెనీ సీఈఓ తెలిపారు. ఆయన ఈ మేరకు గుడ్ మార్నింగ్ వైజాగ్ అంటూ ట్వీట్ చేశారు. గత సంవత్పరమే ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అయ్యామని ఇప్పటికే 19.5 మిలియన్ల స్మార్ట్ ఫోన్లను ఇక్కడకు తీసుకువచ్చామని తెలిపారు.

గ్జియోమితో ఏపీ సీఎం చెప్పిన ముచ్చట్లు
గ్జియోమి మొబైల్ ను లాంచ్ చేసిన చంద్రబాబు

గ్జియోమితో ఏపీ సీఎం చెప్పిన ముచ్చట్లు
గ్జియోమి మొబైల్ ను లాంచ్ చేసిన చంద్రబాబు

గ్జియోమితో ఏపీ సీఎం చెప్పిన ముచ్చట్లు
గ్జియోమి మొబైల్ ను లాంచ్ చేసిన చంద్రబాబు

గ్జియోమితో ఏపీ సీఎం చెప్పిన ముచ్చట్లు
గ్జియోమి మొబైల్ ను లాంచ్ చేసిన చంద్రబాబు

గ్జియోమితో ఏపీ సీఎం చెప్పిన ముచ్చట్లు
గ్జియోమి కంపెనీ సీఈఓ చేసిన ట్వీట్

గ్జియోమితో ఏపీ సీఎం చెప్పిన ముచ్చట్లు
గ్జియోమి మొబైల్ మోడల్స్

గ్జియోమితో ఏపీ సీఎం చెప్పిన ముచ్చట్లు
గ్జియోమి మొబైల్ మోడల్స్

గ్జియోమితో ఏపీ సీఎం చెప్పిన ముచ్చట్లు
గ్జియోమి మొబైల్ మోడల్స్

గ్జియోమితో ఏపీ సీఎం చెప్పిన ముచ్చట్లు
గ్జియోమి మొబైల్ మోడల్స్

గ్జియోమితో ఏపీ సీఎం చెప్పిన ముచ్చట్లు
గ్జియోమి మొబైల్ మోడల్స్


Click it and Unblock the Notifications








